Home » T20 World Cup
ఇంటర్నేషనల్ క్రికెట్ కంట్రోల్ బోర్డు పురుషుల టీ20 ప్రపంచ కప్.. భారతదేశానికి బదులుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) మరియు ఒమన్లలో జరగనుంది.
అందరూ ఊహించినట్లే జరిగింది. కోవిడ్ నేపథ్యంలో ఇండియాలో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ను యూఏఈకి మార్చేశారు. ప్రస్తుతం భారత్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకంగా భావించార�
కరోనా సంక్షోభంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ ఏడాది జరగబోయే T20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవడానికి జూన్ 28వ తేదీ వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI)కి సమయం ఇచ్చింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా టీ20 వరల్డ్ కప్ నిర్వహణపై నెల రోజుల గడువు అడిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం మీటింగ్ ఏర్పాటు చేసి బీసీసీఐకి జూన్ 28లోగా...
ప్రతి సమ్మర్లో సందడి చేసే ఐపీఎల్ మ్యాచ్లు.. రెండేళ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతూ.. జరుగుతూ.. సాగుతూ వస్తుంది. గతేడాది సెప్టెంబర్లో కరోనా కాస్త తగ్గుముఖం పట్టగా.. యూఏఈలో ఐపీఎల్ నిర్వహించింది బీసీసీఐ. ఐపీఎల్ 14వ సీజన్ మాత్రం భారత్లోనే జరగగా
2021 T20 World Cup: అక్టోబర్-నవంబర్లో భారతదేశంలో జరగబోయే 2021 టీ20 ప్రపంచ కప్ కోసం మొత్తం తొమ్మిది వేదికలను ఎంపికచేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). హైదరాబాద్తోపాటు ముంబై, న్యూఢిల్లీ, చెన్నై, కోల్కతా, బెంగళూరు, ధర్మశాల, అహ్మదాబాద్, లక్నో నగర�
వన్డే సిరీస్లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో వన్డేలో గెలిచి పరువు నిలపగా.. ఇప్పుడు సిరీస్లో ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుని, టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది భారత్.. సొంత గడ్డపై చెలరేగి ఆడుతున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్ల
ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 ప్రపంచ కప్ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) వాయిదా వేయడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహించే మార్గం సుగమం అయిన సంగతి తెలిసిందే. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8వ తేదీ వరకు
కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడినట్టే… క్రికెట్పైనా పడింది. దీంతో ఆటకు విరామం ఏర్పడింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల టోర్నీలు వాయిదా పడ్డాయి. చివరికి T-20 World Cup నిర్వహణపైనా కరోనా ప్రభావం చూపుతోంది. దీంతో టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది జరుగుతుందా… లేకా వ
టాపార్డర్ కుదేలైన వేళ.. టీ20 ఉమెన్స్ వరల్డ్ కప్ 2020ను చేజార్చుకుంది టీమిండియా మహిళల జట్టు. అద్భుతమైన హిట్టింగ్తో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా.. భారత్కు 185పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చేధనలో తడబడిన భారత్ ఘోర వైఫల్యం చెంది 85పరుగుల తే�