Home » Tahsildar
కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండల తహసీల్దార్ శ్రీనివాసులు నిన్న(జూన్ 29,2020) ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు నగర శివార్లలోని దిన్నెదేవరపాడు సమీపంలోని ముళ్లపొదల్లో ఓ చెట్టుకు ఉరివేసుకున్నాడు. �
దిశా హత్యాచారం కేసులో పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై పోలీసులపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సీన్ రీ కన్స్ట్రక్షన్లో భాగంగా నలుగురు నిందితులను (ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు) చటాన్ పల్లి వద్
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం కేసు సంచలనం కలిగిస్తోంది. పోలీస్ స్టేషన్ ను స్థానికులు ముట్టడించడంతో పోలీసులు ప్లాన్ మార్చారు.
కర్నూలు జిల్లాలో వీఆర్వో లెటర్ సంచలనం రేపుతోంది. తహశీల్దార్ లంచం అడిగారని సమాచార హక్కు పత్రం ద్వారా వీఆర్వో రైతుకు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మాట్లాడాలని వచ్చిన రైతు ఎమ్మార్వో
అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవదహనం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఓ భూవివాదంలో సురేష్ అనే రైతు.. ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ తీసుకెళ్లాడు. ఆ
కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దారు షేక్ హసీనా ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆమె కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. హసీనాను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా అబ్లుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయాన్ని సిట్ అధికారులు స్వాధీనంలోకి తీసుకున్నారు. తహశీల్దార్ విజయారెడ్డి ఛాంబర్ ల్ సిట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిందితుడు సురేష్ ఇచ్చిన వాంగ్మూలంతో మరి కొందరిని అధుపుల
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి త�
దంపతులిద్దరూ ప్రభుత్వ అధికారులు. ప్రభుత్వ ఇచ్చిన వేతనం కాకుండా..ఇంకా సంపాదించాలనే ఆశ..వారిని అక్రమమార్గంలో పయనించేలా చేసింది. రెండు నెలలు తిరక్కుండానే ఇద్దరూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. రూ. 93 లక్షల నగదును ఇంట్లో ఉంచుకుని కేశంపేట తహశీల్ద�