Home » talks
తూర్పు లఢక్ సరిహద్దులో యథాతథ స్థితిని పునరుద్ధరించాల్సిందేనని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ(LAC)వెంట మే5కు ముందు ఉన్న శాంతి, ప్రశాంత వాతావరణం తిరిగి నెలకొనేందుకు సరిహద్దు నిర్వహణ కోసం పరస్పరం అంగీకరించిన అన్ని ప్రోటోకాల్స్న�
రాజస్థాన్లో అరకొర మెజారిటీతో అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు హైపిచ్కు చేరుకున్నాయి. పార్టీలో తిరుగుబాటు లేవనెత్తారు ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను కుర్చీ నుంచి కిందికి దించే దిశగా పా�
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఫేస్ బుక్ తన ఇండియన్ డిజిటల్ మార్కెట్ పరిధిని పెంచుకునేందుకు…ముఖేష్ అంబానీకి చెందిన భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియోలో 10శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫే�
పాత మిత్రుల మధ్య కొత్త చెలిమి చిగురిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఏకం కావాలని డిసైడ్ అవుతున్నారు జనసేన, బీజేపీ పార్టీలు. కలిసి పనిచేయాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి కోసం చేస
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అవిశ్వాస తీర్మానం భయపెడుతోంది. డొనాల్డ్ ట్రంప్ను దిగువ సభ అభిశంసించిన సంగతి తెలిసిందే. సెనేట్లోనూ అభిశంసన
ఇప్పుడు జార్ఖండ్ ప్రజలు ఇచ్చిన షాక్ తో కోలుకోకముందే బీజేపీకి మరో షాక్ తగిలింది. జార్ఖండ్ లో అధికారాన్ని కోల్పోయిన ప్రభావం.. హర్యానా మీద పడినట్టు కనిపిస్తోంది. హర్యాణా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జేజేపీలో లుకలుకలు మొదలయ్యాయి. జేజేపీ ఎమ్�
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షోల్లో జబర్దస్త్ కామేడీ షో ఒకటి. గురు, శుక్రవారాల్లో ప్రసారమ్యే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఇంత క్రేజ్ తీసుకావడానికి తమ వంతు పాత్ర పోషించిన షో న్యాయ నిర్ణేతలు న�
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్లోని తన ప్లాంట్లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్
మెజాన్ వ్యవస్థాపకుడు,సీఈవో జెఫ్ బెజోస్ నేషనల్ ఫుట్ బాల్ లీగ్(NFL)టీమ్ ను సొంతం చేసుకోవాలని ఫ్లాన్ చేస్తున్నట్లు సమాచారం. NFL..32 జట్లతో కూడిన ప్రొఫెషనల్ అమెరికన్ ఫుట్బాల్ లీగ్. ఇది నేషనల్ ఫుట్బాల్ కాన్ఫరెన్స్,అమెరికన్ ఫుట్బాల్ కాన్ఫరెన్స్ మధ్�
కరీంనగర్లో హైటెన్షన్ కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులతో.. ప్రభుత్వం చర్చలు జరిపేంత వరకు.. డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదంటున్నారు. కరీంనగర్ -2 డిపోకు చెందిన బాబు..అక్టోబర్ 30వ తేదీన సకల జనభేరి సభలో పాల్గొని..గుండెపోటు�