Home » talks
PM Modi వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు ఆందోళన విరమించి, చర్చలకు రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో కోరిన నేపథ్యంలో రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు సిద్ధమేనని రైతు సంఘాలు తెలిపాయి. అయితే.. తదుపరి దశ చర్చల కోసం.. ప్రభు�
Govt ready to suspend farm laws నూతన వ్యవసాయ చట్టాలపై బుధవారం(జనవరి-20,2021 )ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కేంద్రానికి, రైతు సంఘాల నాయకుల మధ్య జరిగిన పదో విడత చర్చలు ముగిశాయి. ఐదు గంటలపాటు రైతు నాయకులతో కేంద్రం సుదీర్ఘంగా చర్చించింది. నేడు 10వ విడత చర్చల సందర్భంగా మూడ�
concluded Center government talks with farmer associations : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఈ నెల 15న మరోసారి రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపనుంది. వ్యవసాయ చట్టాలపై రైతులు, కేంద్రం వెనక్కి తగ్గలేదు. చట్టాలను రద్దు చేస్తేనే ఉద్యమం ఆపుతామని రైతులు తేల్చ
The stalemate in the central government-farmers talks : కేంద్రం-రైతుల చర్చల్లో అదే ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎనిమిదో విడత చర్చల్లో కూడా కేంద్రం వెనక్కి తగ్గేదే లేదని తేల్చేసింది. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేదే లేదని తేల్చేసింది. అవసరమైతే సుప్రీంకోర్టులోనే తేల్�
Talks inconclusive as farmers adamant on repeal of laws నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం-రైతు సంఘాలకు మధ్య జరిగిన చర్చలు మరోసారి అసంపూర్ణంగానే ముగిశాయి. సాగు చట్టాల రద్దుపై రైతులు వెనక్కి తగ్గడం లేదు… చట్టాలను ఉపసంహరించుకునేందుకు కేంద్రం సముఖంగా లేకపోవడంతో ఇవాళ(జన�
Farmers’ sixth round of talks with the union government today : వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్తో నిరవధికంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులతో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్లో చర్చలు ప్రారంభమవుతాయి. చర్చలకు రావాలం�
Agriculture Minister’s BIG remark దేశ రాజధానిలో ఆందోళనలు చేస్తున్న రైతులతో గురువారం(డిసెంబర్-3,2020)మరోసారి చర్చలు జరుపనుంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమాండ్
‘నోబెల్ బహుమతి’ఎంత ప్రతిష్టాత్మకమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నోబెల్ బహుహతి పొందిన ఎక్కువగా సాధించిన దేశాలు గర్వంగా ఫీలవుతుంటాయి. కానీ చైనా మాత్రం ‘మా వాళ్లకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చి.. మాలో మాకు గొడవలు పెట్టారో మీకు మనశ్శాంతి లేక
తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ చైనా దేశాలు గురువారం మెకానిజమ్ ఫర్ కన్సల్టేషన్ అండ్ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు �
ప్రైవేట్ ఆస్పత్రులతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. 50 శాతం బెడ్లు ప్రభుత్వానికి ఇచ్చే విషయంపై ఇంకా తమ చర్చలు పూర్తి కాలేదని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. మరోసారి భేటీ అయ్యాక స్పష్టత ఇస్తామని ప్రైవేట్ ఆస్పత�