talks

    చెప్పాల్సింది చెప్పాం : బంతి వంశీ కోర్టులో : ఎంపీ కేశినేని

    October 31, 2019 / 08:35 AM IST

    ఏపీ టీడీపీలో వల్లభనేని వంశీ రాజీనామా కాకా పుట్టిస్తోంది. ఆయన్ను బుజ్జగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. బాబు సూచనల మేరకు ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. పార్టీలో కొనసాగలేనని వంశీ క్లారిటీ ఇచ్చేశ�

    సమ్మె సమ్మే.. చర్చలు చర్చలే : ఆర్టీసీ జేఏసీ

    October 18, 2019 / 11:45 AM IST

    హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని కోరారు ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి. మేం కూడా సిద్ధంగా ఉన్నామని.. చర్చలకు వెళ్లటానికి రెడీ అని ప్రకటించారాయన. కోర్టు వ్యాఖ్యలు మాత్రమే చేసింది.. తుది తీర్పు కాదని వెల్లడించారాయ�

    చర్చలకు సై : ఆర్టీసీ కార్మికులకు కేకే లేఖ

    October 14, 2019 / 09:45 AM IST

    సమ్మె విరమణకు ప్రభుత్వం..ఆర్టీసీ కార్మికుల మధ్య మళ్లీ చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కార్మికులు చర్చలకు సిద్ధపడాలంటూ అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఎంపీ కేకే లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు సానుకూలంగా స్ప�

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    మోడీ కాలకేయుడు : లోకేష్ ట్వీట్ 

    April 2, 2019 / 04:08 AM IST

    ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. యూటర్న్‌ తీసుకున్న చంద్రబాబు భళ్లాల దేవుడంటూ ప్రధాని మోడీ విమర్శిస్తే.. దానికి ఏపీ మంత్రి లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. గుజరాత్‌లో నరమేధం సృష్టించిన మోడీ….అరవీర భయంకరులైన భళ్లాలదేవుడికి సరిసాటి…కాలకేయుడ�

    కాళ్లబేరానికి పాక్ : మోడీతో ఫోన్ లో మాట్లాడటానికి సిద్ధమన్న ఇమ్రాన్

    February 28, 2019 / 09:57 AM IST

    భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.ఓ వైపు అంతర్జతీయ సమాజం మొత్తం పాక్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి పాక్ సిద్ధమైంది. Read Also : కశ్మీర్ సమస్య కు ప

    పాక్ కు మోడీ వార్నింగ్ : మాటల్లేవ్..మాట్లాడుకోవడాల్లేవ్

    February 18, 2019 / 11:13 AM IST

    పాక్ తో చర్చల సమయయం ముగిసిపోయిందని, ఇప్పుడు చర్యలు తీసుకొనే సమయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. చర్చలకు సమయం ముగిసిపోయిందనే విషయం పుల్వమా జిల్లాలో జరిగిన ఉగ్రదాడితో నిరూపితమైందన్నారు.పాక్ తో చర్చలు జరిపే సమయం ముగిసిపోయిందని సూచిందన్నా�

10TV Telugu News