-
Home » Tamil Nadu
Tamil Nadu
మీ కౌంట్డౌన్ మొదలైంది, తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు- డీఎంకేపై ప్రధాని మోదీ ఫైర్
డీఎంకే సర్కార్ లో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందన్నారు. డీఎంకే ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని విరుచుకుపడ్డారు.
డీఎంకేను వదిలేసి, సినీనటుడు విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు? ఎందుకంటే?
విజయ్ ప్రభావం ఇతర దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించింది. ఆయన క్రైస్తవ మతానికి చెందినవారు. కేరళలో క్రైస్తవ ఓట్ల సమీకరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
‘హటావో లుంగీ, బజావో పుంగీ’.. రాజ్ థాక్రే ‘కొత్త’ నినాదం.. అన్నామలైకి వార్నింగ్..
మరాఠా భూమి పుత్రులదే ముంబై అని అన్నారు. స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలని రాజ్ థాకరే కామెంట్లు చేశారు.
ఎవరీ ఆదిత్య అశోక్? న్యూజిలాండ్ జట్టులో ఆడుతున్నాడేంటి? అతడి చేతిపై "నా దారి రహదారి" టాటూ..
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్కు ఆదిత్య అశోక్ వీరాభిమాని.
అర్థరాత్రి ఆర్డర్ క్యాన్సిల్ చేసి.. ఓ ప్రాణాన్ని కాపాడిన డెలివరీ బాయ్.. నీది గొప్ప మనసు అంటూ ప్రశంసల వర్షం
ఆర్డర్ చేసిన వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. అయితే, అక్కడ పరిస్థితులు చూస్తే అతడికి ఎందుకో డౌట్ వచ్చింది.
టైరు పేలడంతో ఘోర ప్రమాదం.. 9మంది దుర్మరణం..
సమాచారం అందిన వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తమిళనాడు ఎన్నికల ముందు అగ్గి రాజేస్తోన్న "కార్తీక దీపం" ఇష్యూ.. ఈ వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర
కొండపై దీపం వెలిగించవచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
జర్నీ సినిమాను తలపించే ఘోర ప్రమాదం.. 2 బస్సులు ఢీ.. 11 మంది మృతి..
మృతుల్లో 8మంది మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల శివలింగం.. ప్రయాణం ప్రారంభం.. ప్రతిష్ఠాపన ఎక్కడ, ఎప్పుడు అంటే..
500 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ మందిరాన్ని నిర్మిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొని ఆరుగురు మృతి..
Road Accident :ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు..