Home » Tamil Nadu
సీఎం స్టాలిన్, త్రిషకు బాంబు బెదిరింపులు
ఆ వ్యక్తి చెప్పినట్లే జరగడంతో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Tamil Nadu Stampede : తొక్కిసలాట కారణంగా మరణించిన, గాయపడిన వారి కుటుంబాలకు టీవీకే విజయం పరిహారం ప్రకటించారు.
Tamil Nadu Stampede : తొక్కిసలాట ఘటనలో గాయపడి కరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని తమిళనాడు సీఎం స్టాలిన్ పరామర్శించారు.
ఇది నిర్వాహాకుల చౌకబారు కుట్ర. ఇందులో వారి నేరపూరిత నిర్లక్ష్యం ఉందని ఆయన ఆరోపించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశించారు.
గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని విజయ్ అన్నారు.
మధ్యాహ్నమే విజయ్ మీటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల విజయ్ లేటుగా వచ్చారు.
ఊహించని విధంగా ర్యాలీకి 50వేల మందికిపైగా జనం వచ్చినట్లు సమాచారం. పరిమితికి మించి జనం రావడంతో..
తొక్కిసలాట జరగడంతో విజయ్ కరూరులో తన ప్రసంగాన్ని అకస్మాత్తుగా ఆపేశారు.