Home » tandur
నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నడిచింది. టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి ఆశించారు. కానీ,
రెండు రోజుల క్రితం ఓ మహిళను కిడ్నాప్ చేసి హత్య చేశాడు సైకో కిష్టప్ప. మహిళను చంపి శవాన్ని మూట గట్టి పడేశాడు. ఈ హత్య కేసును సవాల్ తీసుకున్న తాండూరు పోలీసులు.. మర్డర్ మిస్టరీని చేధించారు.
నిన్న మొన్న ఒకాయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటానంటే.. నాలుగేళ్లు అపాయింట్ మెంట్ ఇవ్వని సీఎం కేసీఆర్ ఇప్పుడు అతని కడుపులో తలపెట్టిండు.
తాను సీఐతో మాట్లాడింది వాస్తవమని, ఒక్కరు కాదు.. ఇద్దరు సీఐలతో మాట్లాడానని.. అయితే, తన మాటలను వక్రీకరించారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
బ్రిడ్జీ పనులకు బిల్లులు రాకపోవడంతో రోడ్డు రోలర్ ఓనర్ పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు. తర్వాత రోడ్ రోలర్ కోసం వస్తే.. అక్కడ కనిపించలేదు.
కంకర తేలిన రోడ్డుపై పొర్లుదండాలు పెట్టాడు. అతను అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త కావడం విశేషం.
వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. బంట్వారం మండలం తొర్మామిడి, బొపునారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారంలో భూమి కంపించింది.
Love couple commits suicide : ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిలో అమ్మాయి చనిపోవడంతో అబ్బాయి పరిస్థితి విషమంగా ఉంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్ రెడ్డి పల్లికి చెందిన కీర్తన, బాల్ రాజ్ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ వ
వికారాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. కారుకు మంటలు అంటుకుని ఓ వృద్ధుడు సజీవ దహనం అయ్యాడు.