Home » tariffs
భారత్ పై డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న తీరును భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హెలీ తీవ్రంగా తప్పుబట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించాడు. దాదాపు 70 దేశాలపై ఉన్న సుంకాలను పెంచారు. అత్యధికంగా సిరియాపై 41శాతం టారిఫ్ ను విధించారు.
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం గృహ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచే కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీనివల్ల కోటి మంది వినియోగదారులకు మేలు జరుగుతుంది.
Telcos may hike tariffs: ఇది మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. టెలికామ్ కంపెనీలు మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయట. దీంతో రానున్న రోజుల్లో ఫోన్ కాల్స్, డేటా ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. జియో రాకతో టెలికాం కంపెనీల మధ్య పోటీ ప�
వాణిజ్యంపై అధిక సుంకాలతో భారతదేశం అమెరికాను గట్టిగా కొడుతోందని అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అన్నారు. తన మొదటి భారత పర్యటనకు రెండు రోజుల ముందు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి. అమెరికా ఉత్పత్తులను ప్రోత్సహించడానిక
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 1 నుంచి మొబైల్ సర్వీసు రేట్లు పెరగనున్నాయి. టెలికం అతిపెద్ద దిగ్గజం వోడాఫోన్ ఇండియా త్వరలో మొబైల్ సర్వీసు టారిఫ్స్ రేట్లను పెంచనున్నట్టు ప్రకటించింది. వరల్డ్ క్లాస్ డిజిటల్ ఎక్స్ పీరియన్స్ ఎంజాయ్
అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. అమెరికా తమపై పన్నులు విధిస్తే తామూ దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన చైనా అన్నంత పనీ చేసింది.సోమవారం(మే-14,2019) 60 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై చైనా టారిఫ్ లను విధించింది. గతంలో ఐదు