Home » TDP Chief
మహానాడుకు తెలుగుదేశం పార్టీ రెడీ అయ్యింది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. కరోనాతో డిజిటల్ రూపంలో నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుంది టీడీపీ. భవిష్యత్ కర్తవ్యాలను నిర్ధేశించుకోనుం�
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి కొడాలి నానీ తనదైన శైలిలో మరోసారి మండిపడ్డారు. బీజేపీ నోటా కంటే ఎక్కువ ఓట్లు రాబట్టాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందంటూ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ దొంగపార్టీ అని, ఎన్టీఆర్ ఆశ
Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయంలో వీఐపీ లాంజ్ నేలపై కూర్చొన్నారు. ఇక్కడి నుంచి వెళ్లాలని, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, నోటీసులు తీసుకోవాలంటూ..డీఎస్పీ చెప్పారు. బాబును బతిమాలాడే ప్రయత్నం చేశారు. నేలపై బాబు కూర్చొవడంతో..ఆ డీఎస
nara lokesh warns cm jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్�
chandrababu warns jagan on atchannaidu arrest: పంచాయతీ ఎన్నికల వేళ ఏపీలో రాజకీయం మరింత వేడెక్కింది. లోకల్ వార్ అరెస్టుల పర్వానికి దారి తీసింది. ఏకంగా ఏపీ టీడీపీ చీఫ్, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్ట్ చేశారు. వైసీపీ సర్పంచ్ అభ్యర్థ�
Botsa Satyanarayana comments on Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కనివ్వమన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో పట్టాలపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నా�
సంక్రాంతి అంటే రైతులపండుగని, నేడు రాష్ట్రంలో రైతుల పరిస్థితి మాత్రం కళావిహీనం అయ్యిందని, అందుకే.. రైతు వ్యతిరేక జీవోలను భోగిమంటలలో వేసి తగులబెట్టినట్లు చంద్రబాబు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఏడు సార్లు వరదలు వస్తే ఒక్కసారి కూడా రైతులక
తిరుపతి లోక్సభ ఉపఎన్నికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రధాన పార్టీలన్నీ ఎవరికి వారుగా వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ తరపున తిరుపతి లోక్సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాజీ కేంద్ర మంత్రి పనబాక �
వైసీపీ సర్కార్పై టీడీపీ ఎంపీలు కత్తులు దూస్తున్నారు. జగన్ పాలనపై వారు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా 2020, జులై 16వ తేదీ గురువారం టీడీపీ ఎంపీలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు వారంతా రాష్ట్రపతి రామ్నాథ్ కో�