Home » TDP Chief
విశాఖ ఎయిర్ పోర్టు వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రణరంగాన్ని తలపిస్తోంది. ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్లిన…ప్రతిపక్ష నేత చంద్రబాబును విమానాశ్రయం వద్దే వైసీపీ లీడర్స్ అడ్డుకున్నారు. బాబు గో బ్యాక్ అంటూ పెద్ద పెట్టు నినాదాలు చేయడంతో ఆ ప్రా�
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రులు విరుచుకుపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి సైంధవుడిలా అడ్డుపడుతున్నారంటూ నిప్పులు చెరిగారు. మండలి రద్దును అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని… చంద్రబాబు ఆస్తుల కోసమే అమరావతిలో కృత్రిమ ఉద్యమ�
రాజధానిలో టీడీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. వినూత్న పద్ధతుల్లో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలతో కలిసి బాబు మచిలీపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన జోలె పట్టారు. వ్యాపార్తులు, ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ..ప్రభుత్వ విధానాలను ఎండ�
ప్రజా ప్రతినిధులు కనిపించడం లేదనే కంప్లయింట్స్ అధికమౌతున్నాయి. పోటాపోటీగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ ఎమ్మెల్యేలు మిస్సింగ్ అయ్యారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే…వైసీపీ నేతలు కూడా కంప్లయింట్స్ చేయడం ప్రారంభిం
రైతు దినోత్సవం రోజున..రైతులు రోడ్డెక్కడం..చూస్తుంటే..బాధగా ఉందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాజధాని రైతులకు అండగా ఉంటానన్నారు స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతికే కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం తుళ్లూ�
ఏపీ సీఎం జగన్పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. టీడీపీ నాయకులను కాదు..మీ బాబాయ్ చంపినోళ్లను అరెస్టు చేయ్..వైఎస్సార్ తనపై 26 కేసులు పెట్టారు..ఏం చేయగలిగారు అంటూ ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దంటూ �
గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తి ప్రక్రియపై ఏపీలో రగడ కొనసాగుతూనే ఉంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. పరీక్షలను రద్దు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది.. తాజాగా టీడీపీకి జనసేన అధినేత పవన్ కళ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. చలో ఆత్మకూరు నిరంతరం కొనసాగుతూనే ఉంటుందన్నారు చంద్రబాబు. చలో ఆత్మకూరు జరిగి తీరుతుందన్నారు. బాధితులందరినీ వారి గ్రామాలకు తరలించే వరకు పోరాడతామన్నారు. రాజీ పడే ప్రశక్తే �
సీఎం జగన్ 100 రోజుల పాలనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫైర్ అయ్యారు. పాలనా అంతా వైఫల్యాల పుట్టా అంటూ విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇంత రాక్షస ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదని మరోసారి చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఛ�