Home » TDP MLA
Shobha Haimavathi : విజయనగరం జిల్లా ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించి ఆమె రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపనున్నారు. ఈమె టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలితోపాటు పలు కీలక పదవుల్లో పని చేసిన ఆమె కొంతకాలంగా టీడీపీకి దూ�
తెలంగాణ మంత్రి కేటీఆర్ ను టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతుగా విశాఖపట్నం రావాలని ఆహ్వానించారు.
JC Brothers: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్రెడ్డి సోదరుల దీక్ష వివాదాస్పదంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ దీక్ష పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జేసీ సోదరుల్ని హౌజ్ అరెస్ట్ చేశారు. జేసీ ద�
JC brothers’ Hunger strike : heavy police force deployed in Tadipatri : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచనాలకు మారుపేరైన జేసీ దివాకర్రెడ్డి సోదరులు నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. దాడులు, ప్రతిదాడులతో అట్టుడికిన అనంతపురం జిల్లా తాడపత్రిలో ఇవాళ దీక్షకు ఏర్పాట్లు చేసుకున్నారు. తన కుటుంబం
తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వంగవీటి రంగా హత్య కేసులో వెలగపూడి నిందితుడంటూ ఆరోపించారు విజయసాయిరెడ్డి. రాగమాలిక సీడీషాప్ను అ�
Ganta Srinivasa Rao : విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైపోయింది. 2020, అక్టోబర్ 03వ తేదీ శనివారం సీఎం జగన్ను కలిసి పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా కొనసాగ�
Vallabhaneni Vamsi : టీడీపీ నుంచి మరింత మంది వస్తారని, గన్నవరం ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నేను రెడీ అంటూ…ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విధానాలకు నచ్చక ఎవరూ ఉండరన్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతల వెన
ఏపీ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎక్కువ ఎమ్మెల్యే పొజిషన్లు ఉండడంతో పాటు ఇక్కడి జనాలు పార్టీకి ఓటు వేస్తే రాష్ట్రం మొత్తం ఆ పార్టీకే ఓట్లు వేస్తారని నమ్మకం నాయకుల్లో ఉంది. అంతే కాదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల�
పశ్చిమ గోదావరి జిల్లాను 2014 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ 2019 ఎన్నికల్లో బోల్తా పడింది. 2019 ఎన్నికల్లో అలాంటి ఫలితాలే వస్తాయని టీడీపీ అంచనా వేసింది. కానీ, సీన్ రివర్స్ అయ్యింది. జిల్లాలో పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలను మాత్రమే గెలుచుక