TDP MLA

    బాలకృష్ణ వార్నింగ్ : నేను కను సైగ చేస్తే ఏమయ్యేది

    January 31, 2020 / 06:58 AM IST

    సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ.. వైసీపీ కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. తన పర్యటనను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కనుసైగ చేసి ఉంటే..పరిస్థితి ఏమయ్యేదని కామెంట్ చేశారు. మౌనం చేతగానితనం అనుకోకండంటూ సూచించారు. మంత్రులకు అవ�

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

    January 30, 2020 / 03:30 PM IST

    విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. విశాఖ రాజధానికి మద్దతు ఇవ్వాలంటూ వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు, ఎమ్మెల్యే వెలగపూడి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.  సర్క్యూట్‌ హౌస్‌ నుంచి

    హిందూపురంలో బాలకృష్ణను అడ్డుకున్న వైసీపీ నేతలు..తోపులాట..ఉద్రిక్తత

    January 30, 2020 / 07:22 AM IST

    అనంతపురం హిందూపూర్ లో పర్యటిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను వైసీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఏపీకి  మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించినందుకు.. సొంత నియోజకవర్గం అయిన హిందూపురంలో అధికార పక్ష వైసీపీ నేతలు, కార్యక�

    అమరావతిలో 4, 800 గజాలు కొన్నా – పయ్యావుల

    January 20, 2020 / 01:04 PM IST

    రాజధాని అమరావతిలో తాను భూమి కొన్న విషయం వాస్తవమేనన్నారు టీడీపీ సభ్యుడు పయ్యావుల. ఎప్పుడు కొనుగోలు చేయడం జరిగిందో సభకు తెలిపారాయన. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎవరెవరు భూములు కొన్నారనే దానిపై మంత్రి బుగ్గన ఆధారాలతో సహా ఏపీ అసెంబ్లీలో వినిపిం�

    జగన్ ఉన్మాది : 5 కోట్ల ప్రజల సమస్య..అందరూ ఆలోచించండి

    January 6, 2020 / 08:38 AM IST

    మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..జగన్ ఒక ఉన్మాది..ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు..5 కోట్ల ప్రజల సమస్య..ప్రజలందరూ వాస్తవాలు ఆలోచించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. మనుషుల మధ్�

    వంశీకో న్యాయం.. నాకో న్యాయమా..? చంద్రబాబుని నిలదీసిన టీడీపీ ఎమ్మెల్యే

    January 2, 2020 / 01:30 PM IST

    ఇటీవలే సీఎం జగన్ ను కలిసి టీడీపీలో హాట్ టాపిక్ గా మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు.. మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఈసారి ఆయన చంద్రబాబుకి ఘాటు

    జగన్ ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే : సీఎం పై ప్రశంసల జల్లు

    December 30, 2019 / 12:55 PM IST

    తెలుగుదేశంపార్టీకి మరో షాక్ తగిలింది. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయ�

    అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు: పార్టీ మారే విషయంపై గొట్టిపాటి క్లారిటీ

    December 9, 2019 / 07:42 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొద్ది రోజులుగా టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ పార్టీ మారుతారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై లేటెస్ట్‌గా క్లారిటీ ఇచ్చారు గొట్టిపాటి రవి. టీడీపీ నుండి అద్దంకి ఎమ్మెల్యేగా ఉన్న రవి వైసీపీలో చేరుతారంటూ �

    సమస్యలపై పోరాటం : మున్సిపల్ ఆఫీసు వద్ద స్నానం చేసిన ఎమ్మెల్యే నిమ్మల

    October 12, 2019 / 06:09 AM IST

    ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు ఆయన్ను. టీడీపీ పార్టీ తరపున ఎమ్మెల్యే అయ్యారు నిమ్మల రామానాయుడు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అనుకున్నారు. ప్రజా సమస్యలను తీర్చాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా అధికారులతో సమీక్ష చేయాలని అనుకున్నారు. కా

    టీడీపీని వీడను..కారు ఎక్కను : మెచ్చా

    August 24, 2019 / 04:01 AM IST

    టీడీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా ఖండించారు. తాను పార్టీని వీడనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో చేరాలని సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు అడిగినట్లు తెలిపారు. 2019, ఆగస్టు 24వ తేదీ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించ

10TV Telugu News