Home » TDP MLA
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విశాఖపట్నం జిల్లా భీమిలిలోని గంటా శ్రీనివాసరావు గెస్ట్ హౌస్కు గ్రేటర్ విశాఖ మున్సిపల్
విశాఖపట్నం : అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ టీడీపీ ఎమ్మెల్యే శివేరి సోమ హత్య కేసులో పాల్గోన్న జయరాం కిల్లాను ఒడిషా పోలీసులు అరెస్టు చేశారు. ఏవోబీలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు మావోయిస్టు మిలీషియా సభ్యుడు జయరాంను పట్టు�
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎ
ఎన్నికల వేళ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపుతున్నాయి. ఇదంతా కుట్రలో భాగమేనంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈయన మైదుకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్నారు. అంతేకాదు..ఈయన �
గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకుని తిరిగి వస్తున్న తెనాలి TDP ఎమ్మెల్యే అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కారు ఢీకొని ఒక యువకుడు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. కారులో ఎమ్మెల్యే సతీమణి ఉన్నారు. ఈ ఘ�
తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ముందు షాక్ తగులుతుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పలువురు పార్టీలు మారగా.. తాజాగా పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనా�
నామినేషన్లు దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. కొన్ని పార్టీలు మరికొన్ని అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో లాస్ట్ మినిట్లో అభ్యర్థులను ఛేంజ్ చేస్తున్నారు బాబు. దీనితో ఎవరికి టికెట్ దక్కుతుందో ఎవరి
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఉద్రిక్తతంగా మారింది. ఖగ్గల్లో ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గాయపడ్డాడు. ఆయనతో పాటు ASI వేణుగోపాల్ కాలుకు గాయమైంది. కాల్పుల వల్లే ఈ పరిస్థితి అని తెలుస్తోంది. పోలీసులు ఘట
గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా
ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ పార్టీని వీడనున్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ గూటికి చేరేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే అ�