Home » Team India
మెగాటోర్నీలో సెమీస్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో టీమిండియా - పాకిస్థాన్ జట్లు తలపడితే చూడాలని ఉందని మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ అన్నారు.
జులై 12 నుంచి వెస్టిండీస్ - భారత్ మధ్య రెండు టెస్టు మ్యాచులు ప్రారంభం కానున్నాయి.
పేరు చెబితే వెంటనే గుర్తుకు రాకపోవచ్చు గానీ అతడు టీమ్ఇండియాకు ఆడిన ఆటగాడు అని చాలా కొద్ది మందికే తెలుసు. సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీ ఎస్ లక్ష్మణ్ వంటి దిగ్గజాలతో కలిసి ఆడాడు.
భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరూ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అయితే.. 2022 టీ20 ప్రపంచకప్ తరువాత నుంచి ఈ ఇద్దరూ అంతర్జాతీయ టీ20 క్రికెట్లో కనిపించడం లే�
భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023లో పాల్గొనే జట్లు ఏవో తెలిసిపోయాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.
వెస్టిండీస్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ జూలై 12 నుంచి ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli ) నెట్స్లో బౌలర్లను ఎదుర్కొంటూ విభిన్న షాట్లను ప్రయత్నిస్తున్నాడు.
గతేడాది డిసెంబర్లో టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతిని ఇంకా మరిచిపోకముందే మరో క్రికెటర్ ప్రమాదానికి గురి అయ్యాడు.
భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అజిత్ అగార్కర్ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది....
టీమ్ఇండియా యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు గత కొంతకాలంగా కలిసి రావడం లేదు. పేలవ ఫామ్తో బాధపడుతున్నాడు. దీంతో భారత జట్టుకు ఎంపిక కాలేకపోతున్నాడు. అ
భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్గా డ్రీమ్ 11ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) శనివారం ప్రకటించింది. జూన్ 1వతేదీ శనివారం నుంచి ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫారమ్ డ్రీమ్11ని భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా బీసీసీఐ పే�