Home » Team India
భారత్, బంగ్లాదేశ్ టెస్టు సిరీస్కు రంగం సిద్ధమైంది.
బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు టీమ్ఇండియా పూర్తిగా సన్నద్ధమైంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ)లో టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు.
వరుసగా రెండు సార్లు భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచుల సిరీస్ ప్రారంభం కానుంది.
సుదీర్ఘ విరామం తరువాత భారత జట్టు అంతర్జాతీయ క్రికెట్ ఆడనుంది.
సంజూ శాంసన్కు అనాయ్యం జరుగుతోంది అని అతడి అభిమానులు సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతుంటారు.
టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఇంగ్లాండ్తో సిరీస్ మధ్యలో టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు.
సుదీర్ఘ విరామం తరువాత టీమ్ఇండియా మరో సిరీస్కు సిద్ధమవుతోంది.