-
Home » telangana cabinet
telangana cabinet
సడెన్గా స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఢిల్లీ నుంచి పిలుపు.. ఆంతర్యమేంటి? బెర్త్ పక్కానా?
ఇలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో ఢిల్లీకి వచ్చి కలవమని రాహుల్ గాంధీ చెప్పడంతో గడ్డం ప్రసాద్లో మళ్లీ ఆశలు చిగురించాయని అంటున్నారు. మరి స్పీకర్ను రాహుల్ ఢిల్లీకి పిలిచింది..
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. ఆ స్కీమ్ అమలుకు క్యాబినెట్ ఆమోదం.. ఇంకా
హైదరాబాద్ మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది.
ప్రభుత్వం చేతికి హైదరాబాద్ మెట్రో.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్-ఎల్ అండ్ టీ మధ్య ఉన్న ఒప్పందాల మార్పులపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
తెలంగాణ మంత్రి వర్గంలోకి డాక్టర్ రంజిత్ రెడ్డి..! మున్సిపల్ ఎన్నికల తరువాత ముహూర్తం?
Telangana Cabinet : సీఎం రేవంత్ రెడ్డి పరిగి బహిరంగ సభ వేదికగా చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత రంజిత్ రెడ్డికి మంత్రి వర్గంలో చోటు ఖాయమైనట్లు స్పష్టమవుతోంది.
తెలంగాణ క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలకు ఆమోదం.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు గ్రీన్సిగ్నల్
జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ చరిత్రలో తొలిసారి.. వనదేవతల సన్నిధిలో తెలంగాణ మంత్రివర్గ భేటీ.. ప్రత్యేక ఏర్పాట్లు.. అజెండాలో కీలక అంశాలు ఇవే..!
Telangana Cabinet : వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 5గంటలకు హరిత హోటల్ వేదికగా తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఐదుగురు మంత్రులకు పదవీ గండం..! ఆ ఐదుగురు ఎవరు? వారి ప్లేస్లో చోటు దక్కేదెవరికి?
అమాత్యులపై ఆరోపణలు..వివాదాలతో..ఎవరి సీటుకు ఎసరు వస్తుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పటిదాకా ఖాళీగా ఉన్న రెండు బెర్తులపైనే ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు..ఇప్పుడు ఖాళీ కాబోయే బెర్తులూ కూడా ఊరిస్తున్నాయట.
మంత్రి పదవి రేసులో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్..! ఆ కోటాలో పదవి పక్కా అని ధీమా..!
రాజశేఖర్ రెడ్డికే కాదు ఏపీ మాజీ సీఎం జగన్ తో సత్సంబంధాలున్నప్పటికి... మారిన రాజకీయ పరిణామాలతో ఆశించిన పదవులు ఆమడ దూరమయ్యాయి.
27 మున్సిపాలిటీలు విలీనం.. భారీగా విస్తరించనున్న జీహెచ్ఎంసీ.. రూ.2కోట్ల నిధులు.. లిస్ట్ ఇదే..
అంతేకాకుండా రాష్ట్రంలో మరో కొత్త డిస్కం (మూడోది) ఏర్పాటునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
మంత్రి పదవిపై మహేశ్ కుమార్ గౌడ్ మన్ కీ బాత్..
తెలంగాణలో కూడా ఓటు చోరీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ చేసి ఎక్కువ సీట్లు గెలిచింది.