Home » telangana cabinet
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల తరహాలోనే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్ర�
రెవెన్యూ చట్టంలో ప్రక్షాళన ఖాయమేనా..? సచివాలయ నమూనాలను ఫైనల్ చేస్తారా..? అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరుగనున్నాయి..? రుణమాఫీ, ఆసరా పెన్షన్లపై తీపి కబురు అందేనా..? ఇన్ని సందేహాల మధ్య జరిగే తెలంగాణ కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంద
ఓ వైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది.. మరోవైపు కేరళలో ఓ ఐజీ రేంజ్ అధికారి తన పదవికి రిజైన్ చేయబోతున్నారట. ఇద్దరికీ లింక్ ఏంటని
ఆర్థికమాంద్యం నేపథ్యంలో శాఖలవారీగా ఖర్చులు తగ్గించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఒత్తిడి పెంచాలని తీర్మానించింది.
తెలంగాణ మంత్రివర్గం భేటీ స్టార్ట్ అయ్యింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో 2019, నవంబర్ 28వ తేదీ గురువారం ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ మీటింగ్పై అందరి దృష్టి నెలకొంది. గత 52 రోజుల పాటు జరిగిన ఆర్టీసీ సమ్మెపైనే ప్రధానంగా చర్చించనున్నారు. ఆర్టీసీ సమస్యక�
కొన్ని పార్టీల నాయకుల మాటలను విని…యూనియన్ నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారని..తద్వారా..కార్మికుల మరణాలకు కారణమంటున్నారు డ్రైవర్ సయ్యద్ హైమద్. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకే తాను డ్యూటీలో చేరేందుకు నిర్ణయించినట్లు �
ఇంకా ఏపీ ఆర్టీసీలోనే ఉన్నాం..ఆర్టీసీ విభజన జరగలేదు..ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కార్మికులు భయపడవద్దు..అంటూ టీజేఏసీ నేత కోదండరాం స్పష్టం చేశారు. నవంబర్ 02వ తేదీ శనివారం ఆర్టీసీ జేఏసీ నేతలు, విపక్ష నేతల సమావేశం జరిగింది. ఈ సందర్
నవంబర్ 2న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 3గంటలకు ప్రగతి భవన్లో సమావేశం జరగనుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చించనుంది. ప్రైవేటు
ప్రగతి భవన్లో ఇవాళ్ల (అక్టోబర్ 1, 2019)న తెలంగాణ కాబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాబినెట్ భేటీలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె చట్టం వంటి విషయాల్లో �
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చోటు దక్కించుకున్న ఆరుగురికి శాఖలు కేటాయించారు. హరీష్ రావుకు ఆర్థిక శాఖను కేటాయించారు. ఈ శాఖ సీఎం కేసీఆర్ వద్దనున్న సంగతి తెలిసిందే. నీటి పారుదల చాలా కీలకం కాబట్టి..ఈ శాఖను సీఎం కేసీఆర్ తనవద్దే ఉంచుకున్