Home » telangana cabinet
Telangana Lockdown: తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రేపటి నుంచి పది రోజుల పాటు తెలంగాణలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. 22తేదీ వరక�
Cabinet Meeting : తెలంగాణలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉంటుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, మే 11వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 02 గంటలకు కేబినెట్ సమ�
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించింది. రిజిస్ట్రేషన్ చట్టం స్వల్ప సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టం పలు సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్లో మంత్రివర్గ సమావేశం జరిగింది. దాద�
తెలంగాణ మంత్రి వర్గం బుధవారం మధ్యాహ్నం 2గంటలకు సమావేశం కానుంది. ఈ క్యాబినెట్ అజెండాలో నాలుగు అంశాలను పరిశీలించనున్నారు. కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై కూడా నిర్ణయం తీసుకునేట్లుగా కనిపిస్తు
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�
తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి. కొత్త కొత్త ప్రాంతాలకు వైరస్ విస్తరిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా ? ఆంక్షలను సడలింపు చేయాలా ? అనే దానిపై ఓ కీలక న
తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన కేసులు గత రెండో రోజులుగా 20�
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. 2020, మార్చి 07వ తేదీ శనివారం రాత్రి 7 గంటలకు ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశంకానుంది. ఈ సమావేశంలో 2020-21 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలపడంతోపాటు శాసనసభ, మండలిలో ఆర్డినెన్స్ల స్థానంలో ప్రవే�
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 2020, ఫిబ్రవరి 16వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగిన ఈ భేటీ సుదీర్ఘంగా కొనసాగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతనలో ఈ సమావేశం జరిగింది. ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మంత్రులకు దిశాన�