Home » Telangana CM
ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా సోకిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక మంగళవారం కేసీఆర్ ను ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కలిసినట్లు సమాచారం.
CM KCR meeting : చాలా కాలం తర్వాత.. గులాబీ దళపతి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు. నేడు జరగబోయే.. ఈ మీటింగ్పై అంతటా ఉత్కంఠ నెలకొంది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులపై.. హైదరాబాద్ మేయర్ పీఠం ఎలా దక�
ktr all set to take over as cm: ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. దీంతో బర్త్ డే వేడుకలకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున అరెంజ్ మెంట్స్ చేస్తున్నాయి. కేటీఆర్ కు తెలంగాణ సీఎంగా పగ్గాలు అప్పగిస్తారని ఊహాగానాలు వెలువడుత�
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడి స్వగ్రామం కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఇవాళ(28 డిసెంబర్ 2020) ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్రెడ్డిల వివాహం జరగబోతుంది. క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వివాహ మహో�
Harish Rao Press Meet on CM KCR Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎంను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు. గురువారం కేసీఆర్ సిద్దిపేట సహా �
TRS Public Meeting In LB Stadium : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం పీక్స్కు చేరింది. బల్దియా ప్రచార పర్వంలోకి తెలంగాణ సీఎం కేసీఆర్ 2020, నవంబర్ 28వ తేదీ శనివారం అడుగుపెడుతన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ నిర్వహించనున్న భారీ బహిరం�
Those who do not receive flood financial assistance : హైదరాబాద్ లో వరదల కారణంగా..ఆర్థిక సహాయం పొందలేని వారికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మీ సేవలో దరఖాస్తు నింపి అప్లై చేసుకోవాలని సూచించింది. వారిని ఆదుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటోందని తెలంగాణ రాష్ట్ర మంత
Greater Election : గ్రేటర్ ఎన్నికలపై టీఆర్ఎస్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలతో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో దుబ్బాక ఉప ఎన్నికలో ఎదురైన అనూహ్య పరాజయంపైనా పోస్ట్మార్టం నిర్వహించనున్నారు. ఆరేళ్లలో చవిచూసిన మొట్టమ�
Telangana Vyavasaya Vedika: బంగారు తెలంగాణ సాధించాలని మరోసారి పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లాలోని కొడకండ్లలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. రైతు వేదికలు, రైతు బంధు, ధరణి పోర్టల్ ప్రజాసంక్షేమం కోసమే పెట్టామని చెప్పారు. ఈ మేరకు రైతులం�
సింగరేణిలో కారుణ్య నియామకాలపై సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం(సెప్టెంబర్ 14,2020) అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. అర్హత ఉన్న వారికి కచ్చి�