Home » Telangana CM
తెలంగాణ కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? పీఎం కుర్చీపై ఆయన కన్నేశారా? త్వరలోనే జాతీయ పార్టీని ఆయన స్థాపించబోతున్నారా? జాతీయ స్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పబోతున్నారా? కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతో�
కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర�
యావత్ భారతమంతా 21రోజుల లాక్ డౌన్ లో భాగంగా ఇళ్లకే పరిమితమైంది. కరోనా మహమ్మారి ప్రభావం ఇప్పటికీ తగ్గు ముఖం పట్టకపోవడంతో లాక్ డౌన్ సమయాన్ని పొడిగించాలని భావించాయి రాష్ట్రాలు. ఈ మేరకు ప్రధానితో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడిన సీఎంలు కూడా తమ అ�
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ర
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్..
తెలంగాణ సీఎంగా కేటీఆర్.. రెడీ అయిపోయారా.. తెర వెనుక టీఆర్ఎస్ యువరాజు పట్టాభిషేకం గురించి ఏ మేర ఏర్పాట్లు చేస్తుంది. పుర ఎన్నికల విజయం సాధించిన తర్వాత కేటీఆర్ కు మరిన్ని బాధ్యతలు పెరగనున్నాయా.. లేదా సీఎం సీట్లో ఆయనే ఉండనున్నారా అనేది రాష్ట్ర �
ముఖ్యమంత్రి మార్పుపై సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చలోక్తులతో నవ్వులు పూయించారు. నాకు ఆరోగ్యం బాగానే ఉంది..కదా..బలవంతంగా రిజైన్ చేయిస్తారా ? అంటూ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని స్పష్టం చేశారు. దేశం కోసం వెళ్లిన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తాము అధికారంలో ఐదేళ్లు ఉంటామని..నిరుద్యోగ భృతిపై త్వరలోనే నిర్�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
తెలంగాణలో ఆర్టీసీ భవిష్యత్ను తేల్చేయనున్నారు సీఎం కేసీఆర్. ఇవాళ(నవంబర్ 28,2019), రేపు(నవంబర్ 29,2019) జరిగే కేబినెట్ భేటీలో ఆర్టీసీ ప్రధాన అంశంగా చర్చ