Home » telangana congress party
CM Revanth Reddy : పీపుల్స్ ప్లాజా వద్ద జనసంద్రంగా మారింది. పీపుల్స్ ప్లాజా నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాండిల్ ర్యాలీ ప్రారంభమైంది.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
Bandi Sanjay : బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే.. బండి సంజయ్
పదేళ్ల పోరాటం తరువాత పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తయింది. ప్రజాపాలన నినాదంతో పాలన మొదలు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఈ 12 నెలల్లో ,,
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో దూసుకెళ్తున్నారు.
వయనాడ్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు మర్యాదపూర్వకంగా కలిసి..
CM Revanth Reddy : దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశం వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ గారికి మీ అందరి మద్దతు ఉండాలని కోరుతున్నానని చెప్పారు.
పోలీసులు అడ్డుకోవటంతో కౌశిక్ రెడ్డి నివాసం గేటు ఎదుటే అరికపూడి గాంధీ, ఆయన వర్గీయులు బైఠాయించారు. దీంతో పోలీసులు గాంధీని బలవంతంగా అదుపులోకి తీసుకొని
కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కౌశిక్ రెడ్డి వల్లే బీఆర్ఎస్ పార్టీ నాశనం అయిందన్నారు. దమ్ముంటే ఉదయం 11గంటలకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రావాలని,
కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లు తమ రెండు నెలల జీతాన్ని సీఎం సహా ఇస్తున్నట్లు ప్రకటించారు.