Home » telangana congress party
Damodar Raja Narasimha: కాంగ్రెస్ ఇప్పుడు దీన పరిస్థితిలో ఉంది .. కమిటీల్లో అనర్హులకు చోటు కల్పించారు
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మూడు రోజులు విరామం ఇవ్వనున్నారు. 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి యాత్ర ప్రవేశించిన కొద్దిసేపటికి యాత్రను ముగించి రాహుల్ ఢిల్లీ వెళ్తారు. 24, 25, 26 తేదీల్లో దీపావళి నేపథ్యంలో యాత్రకు తాత్కాలిక విరామం ఇచ్చారు. ఈనె�
మునుగోడు నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని ఏఐసీసీ ఖరారు చేసింది.
తెలంగాణ కాంగ్రెస్_లో కోల్డ్ వార్
ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో గెలిచి విషయాన్ని ఆయన ప్రస్తావించారు...
మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించిన కాసేపటికే ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనా చేయడం విశేషం.
Full Josh in Telangana Congress Party Workers : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ మొదలైనట్టు కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వరుస కార్యక్రమాలు చేస్తున్న పార్టీ నాయకత్వం.. కార్యకర్తల్లో ధైర్యాన్ని, భరోసాని నింపే ప్రయత్నం చేస్తోంది. మరి కాంగ్రెస్ ఖమ్మం సభ సాక్షిగా �
వలసలతో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆపరేషన్ ఆకర్ష్ తో గులాబీ ముళ్ళు గుచ్చుతుంటే.. ఇప్పుడు కాషాయ పార్టీ వలతో కాంగ్రెస్ డీలాపడింది.