Home » telangana congress party
అభ్యుదయ భావాలు ఉన్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
Telangana Political Leaders : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి ఎప్పుడూ నిజం చేస్తూనే ఉంటారు నేతలు. నేటి మిత్రులు.. రేపటి శత్రువులుగా.. నేటి శత్రువులు.. రేపటి మిత్రులుగా మారుతుంటారు. ఈ రోజు ఉన్న పార్టీని ఒక్క క్షణంలో వదిలేస్తారు. జెండా�
తెలంగాణలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చూసిన కాంగ్రెస్.. అభ్యర్థుల విషయంలో భారీ కసరత్తే చేస్తోంది. తొలి విడత జాబితా వెంటనే ప్రకటించాలని భావించినా..
సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ లేదా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డితో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి భేటీ అయ్యారు.రేవంత్ రెడ్డి నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు సీత దయాకర్ రెడ్డి.
ఎన్నికల సమీపిస్తున్న కొద్దీ దూకుడు పెంచుతోంది కాంగ్రెస్. గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టి ఆపరేషన్ ఆకర్ష్ వల విసురుతోంది. రాష్ట్రంలో సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రచారం చేస్తూ బీజేపీ అసంతృప్త నేతలకు ఆఫర్లు ఇస్తోంది హస్తం పార్టీ.
ముఖ్యమైన హామీలకు వేదిక కానున్న కొల్లాపూర్ను సెంటిమెంట్గా చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు తమకు గట్టి పట్టున్న పాలమూరు జిల్లా నుంచి..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి కృష్ణారావుకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఆరు నెలలు మీ భూములను మీరు కాపాడుకుంటే ఆరు నెలల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మీ భూములు కాపాడేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుంటుందని భట్టి ప్రజలకు సూచించారు.
కర్ణాటకలో బీజేపీ ఓడించి మోదీని, జేడీఎస్ను ఓడించి కేసీఆర్ను కర్ణాటక ప్రజలు తిరస్కరించారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.