Home » telangana congress party
నిబద్దతతో వందరోజుల పాలన పూర్తిచేశాం. వంద రోజుల్లో.. పరిపాలనను వికేంద్రీకరణ చేశాం.. పారదర్శక పాలన అందించామని రేవంత్ చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు తనకు లేకుంటే తన కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలంటూ పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అధిష్టానం వద్ద విన్నవిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యాస్, గృహజ్యోతి పథకాలతో పేదవారికి నెలకు వెయ్యి మిగిల్చామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఇవాళ బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు. బ్యారేజీ పరిశీలన అనంతరం అక్కడే ఎమ్మెల్యేలు హరీష్ రావు, కడియం శ్రీహరిలు కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెం
గ్రేటర్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.
మరో రెండుమూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నవేళ బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమి చెందినంత మాత్రాన ప్రజలకు దూరంకావాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేసేలా ప్రజాక్షేత్రంలో పోరాటం చేద్దామని సూచించారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదికకానుంది.
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్.. తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు.