Home » Telangana Election 2024
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ తాండూరు, కామారెడ్డి ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రియాంక వెంట సీఎం రేవంత్ రెడ్డికూడా ..
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇలాంటి సమయంలో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలి.. అధికార బీజేపీ పార్టీకి ఓటు ద్వారా సరైన గుణపాఠం చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసింది. పదేళ్ల కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోడె మొక్కులు సమర్పించారు.
దేశానికి ఏఏ పార్టీలు ఏం చేశాయనే అంశంపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రజలు ఆ ప్రాతిపదికనే ఓట్లు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలకుగాను 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు.. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
నామినేషన్ ఉపసంహరణ తరువాతరోజు నుంచి హోం ఓటింగ్ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
గత కొద్దిరోజులుగా.. వ్యూహకర్తల రాకతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో పార్టీలన్నీ బిజీ అయ్యాయి. మరోసారి తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్