Home » Telangana Elections
ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవనాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హాయంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని సూచించారు. ప్రజల కోసం ఆలోచించే నేత కావాలన్నారు. అటువంటి నమ్మకాన్ని కేసీఆర్ ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో కూడా ఓట్లు వేసి కేసీఆర్ ను మరోసారి సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను గద్దె దించటానికి తాను దేనికైనా సిద్ధమన్నారు. ప్రాణం పోయినా పదవి కోసం డబ్బులకు అమ్ముడుపోను అని అన్నారు.
తెలంగాణలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయల నగదు పట్టుబడుతోంది.
కేసీఆర్ పథకాలు ఆపాలని కాంగ్రెస్ చేసే కుట్రలకు ప్రజలు బుద్దిచెప్పాలని మంత్రి జగదీష్ పిలుపునిచ్చారు. తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్ కి భయం పట్టుకుందని అన్నారు.
లోక్ సత్తా వ్యవస్థాపకులు జయ ప్రకాష్ నారాయణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు...ఆయన పార్టీ పెట్టిన మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటూ విమర్శించారు మల్లు రవి
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై బీజేపీ నేతల స్పందించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెసే ప్రత్యామ్నాయం అని రాజగోపాల్ ఎలా అంటారు తెలంగాణ ప్రజలు మరోలా అనుకుంటున్నారు అంటూ మండిపడ్డారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు పక్కా అంటూ ఆ పార్టీ నేతలు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆయా పార్టీల నుంచి పలు నియోజకవర్గాల్లో ఎంతోమంది నేతలు కాంగ్రెస్ లో చేరటంతో టీ.కాంగ్రెస్ లో జోష్ పెరుగుతోంది.
తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు తెలియదని ఆ విషయం గురించి నాతో మాట్లాడలేదని అన్నారు. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డే కాదు చాలామంది కాంగ్రెస్ లో చేరుతున్నారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమను ఆదరిస్తున్న నల్లగొండ �
నేను చిన్నవాడిని, కేసీఆర్ కున్న పైసలు నాకు లేవు..కేసీఆర్ దుర్మార్గాన్ని తట్టుకునే శక్తీ నాకు లేదు..కానీ నా దగ్గర ధర్మం అనే అస్త్రం మాత్రమే ఉంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు ఈటన రాజేందర్.