Home » telangana government
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఇంటి నిర్మాణం సమయంలో వారికి..
రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
కొత్త రేషన్ కార్డులకోసం దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు కీలక విషయాన్ని వెల్లడించారు.
మంత్రి ఉత్తమ్ మాటలు గొప్పగా ఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి.
పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 11 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి పంపనుంది.
అర్హులందరికీ రేషన్ కార్డులు.. మంత్రి ఉత్తమ్ క్లారిటీ
అర్హులైన వారందికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
తాజాగా గద్దర్ సినిమా అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పాల్గొన్నారు.
ఉపాధి హామీ కూలీల్లో సగం మందిని తప్పిస్తే వారిలో వ్యతిరేకత వస్తుందని, దాని ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోందట.
మొదట దరఖాస్తులను స్వీకరించి, నిశితంగా పరిశీలిస్తారు.