Home » Telangana Govt
తెలంగాణ అసెంబ్లీలో కొత్త రెవెన్యూ బిల్లుకు ఆమోదం లభించింది. ఎలాంటి సవరణలు లేకుండానే రెవెన్యూ బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ పట్టాదార్ పాస్ బుక్ బిల్2020ను శాసనసభ ఆమోదించింది. మూజువాణి ఓటుతో బిల్లును శాసనసభ �
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి దేవాదాయ, వక్ఫ్ భూముల రిజిస్ట్రేషన్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దేవాదాయ, వక్ఫ్ భూములు క్రయ, విక్రయాలు రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసె
holidays to registrations and stamps department: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకొంది.. కొత్త రెవిన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మంగళవారం (సెప్టెంబర్ 8) నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని రిజిస్ట్రేషన్లను బంద్ చేస్తూ �
దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు రెడీ అయిపోయాయి. పండుగకు కంటే ముందే వారం రోజుల ముందు పేదలకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమం అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి �
దసరా పండుగ అనగానే..గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే..బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఈ పండుగ సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే ‘బతుకమ్మ చీరల’ పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోం
ఏపీ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ వేసింది. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేప�
కరోనా రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు చేస్తున్న దోపిడిపై తెలంగాణ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. లక్షల రూపాయలు వసూలు చేస్తున్న వాటిపై కొరఢా ఝులిపించనుంది. ఆయా ఆసుపత్రులకు ఇచ్చిన కరోనా చికిత్స అనుమ�
[lazy-load-videos-and-sticky-control id=”80TGovvKawE”]
తెలంగాణలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. బాధితులు అంతకంతకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోనూ చికిత్స అందించాలని డిసైడ్ అయ్యింద�
గ్రేటర్ హైదరాబాద్లో లాక్డౌన్పై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. అధికారుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో… ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం మొగ్గుచూపింది. ప్రజా నిర్ణయానికి అనుగుణంగా మరో రెండ్రోజుల్లో లాక్డౌన్పై ప్రభుత్వం క్ల