Home » Telangana Govt
Telangana govt alert on New Strain : లండన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారిలో కరోనా లక్షణాలు బయటపడలేదు. డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకూ 1200 మంది వచ్చినట్టు గుర్తించారు. ఇప్పటివరకూ పరీక్షలు జరిపిన వారిలో ఎ�
Telangana Govt Diwali gift : తెలంగాణ సర్కార్ ప్రజలకు దీపావళి కానుక ప్రకటించింది. కరోనా కారణంగా..ఇప్పటికే అతలాకుతలమైన ప్రజల ఆర్థిక వ్యవస్థను బాగు చేసే విధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం తీసుకున్న ని
TS- EAMCET : ఎంసెట్లో నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్లో ఇంటర్ వెయిటేజ్ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్ కారణంగా ఇంటర్ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఎం�
AP bus services to Telangana : తెలంగాణ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే 50 శాతం బస్సులను నడుపుతామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు. టీఎస్ ఆర్టీసీ అధికారులకు వారం క్రితమే ప్రతిపాదనలను పంపామన్నారు. టీఎస్ ఆర్టీసీ కోరినట్లుగానే రూట్ వైజ్ క్లారిటీ కూడా ఇచ�
telangana Unlock 5 guidelines : కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టడం లేదు. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో..అన్ లాక్ మార్గదర్శకాలు విడుదల చేస్తోంది. కేంద్రం. కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. అందులో భాగంగా…తెలంగాణ రాష్ట�
Unlock-5 Guidelines : తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో అక్టోబరు 31వ తేదీ వరకు కఠినంగా లాక్డౌన్ అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు బుధవారం (అక్టోబర్ 7, 2020) Unlock-5 మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. కాలేజీలు, ఉన్నత విద్య సంస్థలు ఈ నెల 31 వరకు
pay cut salaries to Employees : రాష్ట్రంలోని ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కోత విధించిన వేతనాల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకు�
Devadaya Sakha Lands Registration ban : తెలంగాణలో దేవదాయ శాఖలో భూముల రిజిస్ట్రేషన్లు నిషేధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాదాయశాఖ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల
telangana new revenue act 2020 : మురికివాడల్లో నివాసం ఉంటున్నపేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరేలా..తెలంగాణ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అక్రమ లేవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణ విషయంలో వారు పడుతున్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంది. కేవలం రూ. 5 రుసుం చెల్లిస్తే..సర�
తెలంగాణలో కౌలుదారి వ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోదన్నారు సీఎం కేసీఆర్.. రైతులకు అండదండగా ఉండడమే తమ విధానమని అన్నారు. పట్టా పాసుపుస్తకాల్లో అనుభవదారు కాలమ్ ఉండదని తేల్చిచెప్పారు. కొత్త రెవెన్యూ చట్టంపై శాస�