Home » Telangana Govt
పరీక్షలు జరుగుతాయా? లేదా?
పదో తరగతిలోపు పాఠశాలలను, వసతిగృహాలను, గురుకులాలను వెంటనే మూసివేస్తేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిపై సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం.
తెలంగాణ పాఠశాలల్లో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రంగారెడ్డి జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురౌతున్నారు.
https://youtu.be/3mokRQsS3Aw
Telangana Theatres: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ల ఓనర్లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. వంద శాతం సీటింగ్ కెపాసిటీతో ప్రేక్షకులను రానివ్వొచ్చని చెప్పేసింది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ ఇచ్చిన రిలాక్సేషన్లకు అనుగుణంగా.. రాష్ట్�
Debts above Rs 1.5 lakh crore through corporations : తెలంగాణ ప్రభుత్వానికి కార్పొరేషన్ల కష్టాలు మొదలయ్యాయా? రాష్ట్రానికి ఆర్థిక కష్టాలను దూరం చేసుకునేందుకు తీసుకొచ్చిన కార్పొరేషన్లు.. కేసీఆర్ సర్కార్ కు గుదిబండలా తయారయ్యాయా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తోన్నా