Home » Telangana Govt
అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న విద్య, ఆరోగ్య భద్రతను మెరుగుపర్చుకునే లక్ష్యంతో పనిచేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.
ప్రతి రెవెన్యూ విలేజ్లో మీ ఇంటికి వచ్చి సర్వే చేస్తారు. ఏ కార్యాలయం చుట్టూ రైతులు తిరగకుండా చేస్తున్నాం.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే.
ఆ ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఎకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు,
గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాల్లో సుమారు రెండు లక్షల కటుంబాల వరకు కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఫ్యూచర్ సిటీ పేరును మార్పు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మొదటి విడత కింద మంజూరు చేసిన ఇళ్లలో 20వేల ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా.. ఇందులో 5,200 ఇళ్లు బేస్ మెంట్ వరకు పూర్తయ్యాయి. 300 ఇళ్లు గోడలు పూర్తయ్యి స్లాబ్ కు రెడీ అవుతున్నాయి. మరో 200 ఇండ్లకు స్టాబ్స్ దాకా పూర్తయి ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు.