Home » telangana new cm
యశోధ ఆస్పత్రి నుంచి సీఎం రేవంత్ రెడ్డి బయటకు వస్తున్న క్రమంలో ఆస్పత్రిలో ఓ మహిళ ‘రేవంత్ అన్న.. రేవంత్ అన్నా మీతో మాట్లాడాలి’ అంటూ అభ్యర్థించింది.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని ఎన్టీఆర్ స్థాపిస్తే.. ఇప్పుడు గాంధీ భవన్ ముందు ఆ పార్టీ సన్నాసులు గెంతులేస్తున్నారని దుయ్యబట్టారు.
కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినవారు సీఎం రేవంత్ వెనకాలే సచివాలయానికి వచ్చారు. సచివాలయ సిబ్బంది, ముఖ్యమంత్రి సహా నూతన మంత్రులకు ఘన స్వాగతం పలికారు
సచివాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. పోలిసుల గౌరవ వందనం స్వీకరించి సెక్రెటేరియట్ లోకి రేవంత్ రెడ్డి అడుగుపెట్టారు. కాగా, ఈరోజే తెలంగాణ మొదటి మంత్రివర్గ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.
విమానాశ్రయంలో డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతి కుమారి సహా పలువురు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. ఆయనకు అధికారికంగా ఏర్పాటు చేసే కాన్వాయ్ ని సిద్ధం చేశారు.
రేవంత్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి వర్గం కూర్పు వంటి విషయాలపై సోనియాగాంధీ దృష్టికి రేవంత్ తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఢిల్లీ పెద్దలకు వారు వివరించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ముఖ్యమంత్రి పదవిపై పోటీ కొనసాగుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని సీనియర్లు అధిష్టానానికి చెప్తున్నారట.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించిన అనంతరం నుంచి కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్కల పేర్లు ఎక్కువగా వినిపించాయి
తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈరోజు నిర్ణయిస్తామని ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపికపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.