Home » Telangana Polls 2023
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది.
ఉపాధి, ఉద్యోగం, విద్య నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారు తమ తమ సొంతూళ్లకు బయలుదేరారు.
Vikas Raj : మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షలు. 2కోట్ల 81లక్షల ఓటర్ స్లిప్స్ పంపిణీ పూర్తి. 114 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి.
శనివారం హైదరాబాద్ లోని బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద భారీ ఎత్తున నగదు పట్టుబడింది. తాము నిర్వహించిన తనిఖీల్లో సుమారు 7 కోట్ల 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ డబ్బు ఖమ్మం జిల్లాకు చెందిన ఒక నేతకు సంబంధించినదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ డబ్బును కర్ణాటక నుంచి హైదరాబాద్ తీసుకువస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మహిళా ఓటర్లు ఒక కోటి 58 లక్షల 43 వేల 339 మంది ఉన్నారు. వీరు కాకుండా ట్రాన్స్జెండర్ ఓటర్లు 2 వేల 557 మంది ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు 15 వేల 338 మంది, ఓవర్సీస్ ఓటర్లు 2 వేల 780 మంది ఉన్నారు.
ఎన్నికలకు మూడు నెలల ముందు దుమ్ము దులిపి, నలుగురికి మమా అనిపించి..
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాస్టర్స్ మీద వివక్ష చూపుతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలోని ఓ పార్టీ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిందని, దాన్ని చూసి తాము..
1. మహాలక్ష్మి పథకం, 2. రైతు భరోసా పథకం, 3. గృహ జ్యోతి పథకం...