Home » Telangana RTC
good days for tsrtc: కరోనాతో పుట్టెడు నష్టాల్లోకి వెళ్లిన టీఎస్ఆర్టీసీకి మంచి రోజులు రాబోతున్నాయా? ప్రగతి చక్రాలను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందా? ఆర్టీసీని లాభాలబాట పట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నారా? కార్గో సేవలు ఆర్టీసీకి ల
అంతరాష్ట్ర బస్ సర్వీసుల విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పేచీ కొనసాగుతోంది. దానిపై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. మరి.. హైదరాబాద్లో సిటీ బస్సులు ఎప్పటి నుంచి తిరుగుతాయ్. ఈ క్వశ్చన్కి మాత్రం ఆర్టీసీ అధికారుల నుంచి స్పష్టత రావడ�
TSRTC, APSRTC : అన్లాక్ -4లో రాష్ట్రాల మధ్య రవాణాపై ఉన్న ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎత్తివేసింది. అయితే ఏపీ, తెలంగాణ మధ్య పబ్లిక్ ట్రాన్స్పోర్టు మాత్రం ఇంకా పునరుద్ధరణ కాలేదు. బస్సులు పునరుద్ధరించాలంటే తెలంగాణ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్�
తెలంగాణ ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు లాభం వస్తోందని తెలిపారు. గత రెండు నెలలుగా ఆర్టీసీకి వచ్చిన ఆదాయంతోనే జీతాలిస్తున్నట్లు వెల్లడించారు. 2020, మార్
తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు మొదలుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే కార్గో సేవల్ని ప్రారంభించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు భావించినా.. ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో వాయిదా పడింది. ప్రయాణికులకు ఉపయోగకరంగా లేని 800 బస్సుల్ని కార్గో సేవల కోసం �
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారానికి 31వ రోజుకు చేరుకుంది. సీఎం డెడ్ లైన్తో పలువురు కార్మికులు జాబ్లోకి చేరుతున్నారు. తాను డ్యూటీలో చేరుతున్నట్లు..సమ్మతిపత్రం ఇచ్చిన ఖమ్మం జిల్లా సత�
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం కేస�
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది జనసేన. ఆర్టీసీ సమ్మెకు ఓయూ విద్యార్థి జేఏసీ మద్దతు ఇవ్వగా.. ఆర్టీసీ జేఏసీ అక్టోబర్ 19వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. ఈ బంద్కు జనసేన పార్టీ కూడా మద్దతు ప్రకటించింది
దసరా పండుగ వేళ తెలంగాణలో ప్రయాణికులకు పెద్ద సమస్య వచ్చి పడింది. దసరాకి ఇంటికి వెళ్లేది ఎలా అని వర్రీ అవుతున్నారు. ఈసారి ఇంటికి పోలేమా, పండుగను ఆనందంగా
వరస రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. వాటికి కొనసాగింపుగా అన్నట్లు.. తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న 63 మంది ప్ర�