Home » Telangana
High Court on Group 1 : టీజీపీఎస్సీ (తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్) లో పారదర్శకత లోపించిందని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసుని విచారించిన ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
వరంగల్ జిల్లా (Warangal District) లో దారుణ ఘటన జరిగింది. కొడుకు తన తండ్రిని హత్యచేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయి అంటూ మీనాక్షి నటరాజన్ అనడం వెనుక మతలబు ఏంటి? త్వరలో కాంగ్రెస్ లో చేరబోయే నాయకులు ఎవరు?
ఇక జూనియర్ కళాశాలలకు మాత్రం వేరే షెడ్యూల్ను ప్రకటించారు. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు ఉంటాయి. (Dussehra Holidays 2025)
Telangana : అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లిన యువతిపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది.
Rain Alert : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
"తెలంగాణలో ఇంకో కొత్త రాజకీయ పార్టీకి స్కోప్ ఉందని నేను అనుకోవడం లేదు. స్థానిక ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యే" అని అన్నారు.
"గతంలో ఒక మతానికి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి రాజాసింగ్ సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ మళ్లీ ఎత్తేశారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేశారు" అని చెప్పారు. (Arvind Dharmapuri)
తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐ విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న వేళ ప్రవీణ్ సూద్ పర్యటన జరగడం గమనార్హం. ప్రవీణ్ సూద్ శనివారం హైదరాబాద్లో దక్షిణ రాష్ట్రాల సంయుక్త డైరెక్టర్ల సమావేశానికి అధ్యక్షత వహించాల్సి ఉంది.