Home » Telangana
దేశ వ్యాప్తంగా గత రెండు మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ లోని మర్కజ్ మసీదులో జరిగిన మత ప్రార్ధనలే కారణం అని తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలతో సహా దేశంలో పెరుగుతున్న కర�
నల్గోండ జిల్లాలో బర్మా దేశస్ధుల సంచారం కలకలం రేపింది. నార్కట్ పల్లిలో 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి ఒక ఫంక్షన్ హాలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ�
దేశవ్యాప్తంగాలాక్ డౌన్ అమలవుతున్నవేళ.. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించేందుకు ఇద్దరు యువకులు పన్నిన కుట్రను పోలీసుల చేధించారు. నగరంలోని రియాసత్ నగర్ కు చెందిన హర్షద్, బాబానగర్ కు చెందిన అబ్దుల్ వసీ ..ఇద్దరూ చిన్నప్పటి స్న�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్ డౌన్ అమలవుతూ ప్రజా జీవనం స్తంభించి పోతే …తెలంగాణాలో రోజుకు రెండు గంటలు మద్యం షాపులు తెరుస్తారనే ఫేక్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తకు అలర్టైన ఎక్సైజ్ శాఖ …తెలంగాణ రాష్ట్ర�
కరోనా వైరస్ మహమ్మారి అదుపులోకి వచ్చింది అని కేంద్రం ప్రభుత్వం అనుకుంటున్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ బాంబు పేలింది. ఒక్కసారిగా దేశంలో కలకలం రేగింది.
తెలంగాణలో రోజుకు రెండు గంటల పాటు మద్యం షాపులు తెరుస్తారని సోషల్ మీడియాలో నకిలీ జీవో క్రియేట్ చేసి ప్రచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని
దేశవ్యాప్తంగా మరోసారి కరోనా వైరస్ అలజడి రేగింది. అంతా కంట్రోల్ లో ఉంది, కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది, లాక్ డౌన్ నిర్ణయం ఫలితాన్ని ఇస్తోంది అని ప్రభుత్వాలు,
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా
నిజాముద్దీన్ మర్కజ్ మసీద్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పేరు. ఈ ప్రాంతం దేశ రాజధాని ఢిల్లీలో ఉంది. దేశంలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం నిజాముద్దీన్