Home » Telangana
ఇటీవలే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ లు కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.
కౌశిక్రెడ్డి బ్లాక్బుక్ నిర్ణయం ఆవేశంగా తీసుకున్నదా? లేక పార్టీ పెద్దలతో నిర్ణయించిన తర్వాతే అలాంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? అన్నది తేలాల్సి వుంది.
ఆమె ఆశీస్సులు ఉంటే పనులు చకచక జరుగుతాయనే టాక్తో దీప్దాస్ మున్షితో పరిచయం పెంచుకోడానికి, ఆమె ఆశీస్సులు పొందడానికి నేతలు పోటీపడుతున్నారు.
ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్గా ఉండాలని.. తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్ను ప్రోత్సహిస్తారని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్�
పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.
38 మందిలో ఐదుగురు ఇప్పటికే కారు దిగేశారు. మిగిలిన వారిలో ఏయే ఎమ్మెల్యేపై అనుమానం ఉంది? ఏ ఎమ్మెల్యే కచ్చితంగా వెళ్లిపోబోతున్నారు? ఏ ఎమ్మెల్యే చివరివరకు బీఆర్ఎస్ లోనే కంటిన్యూ అవుతారు? ''చివరకు మిగిలేదెవరు?''..
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు, అభిమానులు నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా 11.30 కిలోమీటర్ల కారిడార్ నిర్మించాల్సి ఉందని తెలిపారు. ఇందుకు అవసరమైన రక్షణశాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ కు ముఖ్యమంత్రి రేవంత్ వివరించారు.
హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో జూడాలతో మంత్రి దామోదర రాజనర్సింహ చర్చలు జరిపారు. అన్ని డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.
కాంగ్రెస్లో తన చేరికపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చన్న సంజయ్ కుమార్.. అందరితో..