Home » Telangana
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర
తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. మున్సిపల్ పోరుకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. ఎన్నికల హీట్ ఇప్పుడు అన్ని చోట్ల కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నాయకులు కూడా అన్ని ప్రాంతాల్లో తిరుగుతున్నారు. ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్న ట�
రాష్ట్రంలో జనవరి 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్ధులు జాబితా ఖరారయ్యింది. రాష్ట్రంలోని 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు. 11న నా
నిజామాబాద్ రైతుల కల నెలవేరబోతోంది. పండుగ రోజు నిజామాబాద్ రైతులకు కేంద్రం తీపి కబురు అందించింది. నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే దిశగా.. బోర్డు డైరెక్టర్లుగా ఐఏఎస్ అధికారులను కేంద్రం నియమించింది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు జరిగే ఎన్నికల నామినేషన్లకు ఉపసంహరణ గడువు మంగళవారం జనవరి 14, మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను మరి కొద్ది సేపట్లో ప్రకటించనున్నారు. ఈ నెల 22న పోలి
తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా 6 గంటల సేపు సీఎంలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఇరువురూ భేటీ అయ్యారు. రాత్రి 8 గంటలకు సమావేశం ముగిసింది. సమావేశం
తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జనవరి 17 నుంచి శిక్షణ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే సివిల్, AR కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల మాత్రమే కాదు డ్రైవర్, మెకానిక్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు కూడా జనవరి
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం అయ్యారు. సోమవారం(జనవరి 13,2020) మధ్యాహ్నం సీఎం జగన్ హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. సీఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. ప్రగతిభవన్ లో జగన్, కేసీఆ�
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాది నుంచి కూడా గాలులు మొదలవుతాయని, ఈ నెలాఖరు వరకు చలితీవ్రత క్రమంగా పెరుగుతుందని వెల్లడించింది.