Telangana

    తెలంగాణ రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

    December 6, 2019 / 10:53 AM IST

    తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, డైరెక్టర్‌గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు.

    హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్ : బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

    December 6, 2019 / 08:28 AM IST

    దిశ హత్యాచార ఘటన నిందితుల ఎన్ కౌంటర్ పై దేశవ్యాప్తంగా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లోనూ ఈ ఘటనపై చర్చ జరిగింది. నిందితులను ఎన్ కౌంటర్ చేయటం శుభ పరిణామమని హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. దేశంలో మహిళలపై హత్యా�

    ఇది సరైన పద్దతి కాదు : ఎన్ కౌంటర్ పై కార్తీ చిదంబరం

    December 6, 2019 / 06:54 AM IST

    దిశ హత్యాచార నిందితులను పోలీసులు ఎవ్ కౌంటర్ చేయడం సైరైన పద్దతి కాదు అన్నారు కేంద్ర మాజీ మంత్రి, పి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబంరం. రేప్ అనేది అతిక్రూర మైన చర్య అని..నిందితులను చట్టానికి లోబడి శిక్ష్చించాలని ట్వీట్ చేశారు. ఎన్ కౌంటర్ అనేది �

    ఇలాంటి నేరస్థులకు ఇది సరైన ముగింపు

    December 6, 2019 / 06:07 AM IST

    సామాన్య పౌరురాలిగా దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ పై నేనెంతో సంతోషించానన్నారు జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

    అప్పుడు.. ఇప్పుడు.. సజ్జనారే 

    December 6, 2019 / 05:04 AM IST

    2008లో వరంగల్ లో జరిగిన సీన్, 2019 డిసెంబర్ 6న  చటాన్ పల్లిలో రిపీట్ అయ్యింది. 2008 డిసెంబర్ 10న వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులు స్వప్నిక, ప్రణీతల పై యాసిడ్ దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను.. 3రోజుల అనంతరం నిందితులు శాఖమూరి శ్రీని�

    సాహో సజ్జనార్..ట్విట్టర్‌లో టాప్ – 5లో తెలంగాణ పోలీస్

    December 6, 2019 / 04:46 AM IST

    దిశా నిందితుల ఎన్ కౌంటర్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సాహో..శభాష్ సజ్జనార్ అంటూ ట్విట్టర్‌లో హ్యాష్ ట్యాగ్‌లు వెల్లువెత్తుతున్నాయి. ట్విట్టర్‌లో టాప్ – 5లో తెలంగాణ పోలీసు ట్రె�

    నిందితులకు సరైన శిక్ష పడింది : నన్నపనేని  రాజకుమారి

    December 6, 2019 / 02:54 AM IST

    దిశ హత్యాచారం ఘటన నిందితుల ఎన్ కౌంటర్ ను హర్షిస్తున్నానని ఏపీ మహిళా కమీషన్ మాజీ చైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. దిశ ఘటన జరిగిన 10 రోజుల నుంచి దేశంలో ఎక్కడోచోట ఏదో ఒకచోట  మహిళలపై అత్యాచారం జరుగుతూనే ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  తల్ల

    ఏపీ, తెలంగాణలో రూ.100కోట్ల ఆస్తులు : దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

    December 5, 2019 / 01:07 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా

    దిశపై అసభ్యకర పోస్టులు : 10మంది అరెస్ట్

    December 5, 2019 / 12:18 PM IST

    దిశ ఘటనలో సోషల్ మీడియా యూజర్ల అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. దిశ ఘటనపై సోషల్ మీడియాలో అసభ్యకర, అనుచిత వ్యాఖ్యలు చేసిన నీచులను సైబర్ క్రైమ్ పోలీసులు వెతికి వెతికి పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 10మందిని అరెస్ట్

    బాటిల్ లో పెట్రోల్ కావాలంటే..

    December 5, 2019 / 03:38 AM IST

    అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ దుర్ఘటన  జరిగిన తర్వాత, బాటిళ్లలో పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు నిలిపివేయాలని ప్రభుత్వం అన్ని పెట్రోల్‌ బంకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటీకీ పెట్రోల్ బంకుల్లో నిబంధనలు బేఖాతరు చేస్తూ వాటి యాజమాన్యాలు �

10TV Telugu News