Home » Telangana
కాళేశ్వరానికి జాతీయ హోదా.. ఐఐఎం.. విభజన హామీలు.. ఇవే ప్రధాన ఎజెండా తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తినకు వెళ్లారు. రెండు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్… ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అవుతారు. రాష్ర్టానికి సంబంధించిన పెండింగ్ వి
తెలంగాణ ఆర్టీసీ టికెట్ల రేట్లకు రెక్కలొచ్చాయి. పల్లె వెలుగు నుండి గరుడ ప్లస్ వరకు అన్ని బస్సుల్లోనూ టికెట్ల ధరలు పెరిగాయి. కిలో మీటర్కు 20 పైసలు చొప్పున పెరిగింది. అటు బస్సు పాసుల రేట్లు కూడా మారిపోయాయి. కొత్త ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి �
వెటర్నరీ డాక్టర్ దిశా హత్యాచారం ఘటన నేపథ్యంలో టీజింగే హీరోయిజమా? పేరుతో 10టీవీ నిర్వహించిన స్పెషల్ డిస్కషన్ లో నటి మాధవీలత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిశ
ఆపదలో ఉన్నామని ఎవరైనా ఫోన్ కాల్ చేస్తే కేవలం ఏడు సెకండ్లలోనే తాము స్పందించడం జరుగుతుందని బెంగళూరు సిటీ పోలీస్ చీఫ్ అన్నారు. తెలంగాణలో జరిగిన దిశ హత్యాచార ఘటన అనంతరం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలోబెం�
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె ముగిసి పనిలో చేరారు. కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని భరోసా ఇచ్చిన సీఎం కేసీఆర్ బస్ చార్జీలు పెంచక తప్పదని ప్రజలకు విజ్నప్తి చేసిన విషయం తెలిసిందే. కిలో మీటరుకు 20 పైసలు పెంచుతామని తెలిపారు. బస్ చార్జ
రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమ జంటలు సూసైడ్ చేసుకోవటంతో ఆ కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. వివరాల్లోకి వెళితే .. షాబాద్ మండలం, లింగారెడ్డి గూడకు చెందిన ప్రేమికులు పల్లవి(19) ఆశమల్ల మహేందర్ లు చెట్టుక�
హైదరాబాద్ శివార్లలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో కేసీఆర్ ప్రియాంకారెడ్డిపై జరిగిన ఘాతుకాన్ని ప్రస్తావించి ఆవేదన చెందారు. ఇది అమానుషమైన ద�
అసిఫాబాద్ చింతలమానేపల్లి మండలం గూడెం దగ్గర ప్రాణహిత నదిలో నాటు పడవ బోల్తా పడింది. తెలంగాణలోని కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు గల్లంతయ్యారు. గల్లంతైన ఆఫీసర్లు బాలకృష్ణ, సుర�
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లినప్పటినుంచి సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలపై గుర్రుగా ఉన్నారు. అనేక సందర్భాల్లో యూనియన్ నాయకుల మాటలు విని కార్మికులు సమ్మెకు వెళ్లారని సీఎం ఆరోపించారు. అందుకే కార్మికులతో నేరుగా మాట్లాడేందుక�
ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో... ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో