Home » Telangana
హైదరాబాద్ శివార్లలో నాలుగు మానవమృగాల చేతిలో బలైపోయిన ప్రియాంకరెడ్డి సంఘటన దేశప్రజల హృదయాలను కలిచివేసింది. దారుణ హత్యకు గురైన వెటర్నరీ యువ వైద్యురాలు ప్రియాంక రెడ్డి అత్యాచారం..హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను కఠినంగా �
హైదరాబాద్ మహానగరంలో వరుసగా జరుగుతున్నసంఘటనలు చూస్తుంటే ఇక్కడ మహిళలకు రక్షణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. బయోడైవర్సిటీ ఫ్లైఓవర్పై నుంచి కారు పడి ఓ మహిళ మృతి.. బంజారాహిల్స్లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొని ఐటీ మహిళా ఉద్యోగి దుర్మరణం.. శంషాబా
శంషాబాద్... ఈ పేరు ఇపుడు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇక్కడే ఇద్దరు మహిళలు మంటలకు బలైపోయిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. కామాంధుల పైశాచికత్వానికి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకరెడ్డి ఘటన ఓవైపు కలకలం రేపుతుండగానే.. మరో మహిళ మంటల్లో కాలి బూడిద�
తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు శుక్రవారం (నవంబర్ 29, 2019) రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది.
గోడ దూకి బర్త్ డే పార్టీకి వెళ్లిన విద్యార్ధులకు ఆ ఉత్సాహం ఎక్కువ సేపు నిలబడలేదు. పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సహా విద్యార్ధులు మరణించటంతో వారంతా విషాదంలో కూరుకుపోయారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఆటంకాలు తొలగిపోయాయి. 73 మున్సిపాలిటీలపై తెలంగాణ హైకోర్టు స్టే ఎత్తివేసింది. జులై 7 జారీ చేసిన నోటిషికేషన్ ను కోర్టు రద్దు చేసింది. వార్డుల విభజన, ఓటర్ల లిస్ట్ సవరణలను మరోసారి చేపట్టాలని..ఎన్నికల సంబంధించి కొత్�
సీఎం కేసీఆర్ పిలుపుతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. 55రోజుల తర్వాత మళ్లీ స్టీరింగ్ పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర విభాగాల సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపో�
సీఎం ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. కార్మికులు రేపు విధుల్లో చేరాలని పిలుపు ఇచ్చారు. కార్మికులంతా ఉద్యోగాల్లో జాయిన్ కావాలన్నారు. కార్మికులు ఇప్పటికైనా మేల్కొని విధుల్లో చేరాలన్నారు. తక్షణ సాయం కింద ఆర్టీసీకి రేపట�
ఆర్టీసీపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏంటి? గురువారం జరిగే కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తప్పదా?.. ముఖ్యమంత్రి ఆర్టీసీ ఆస్తుల లెక్కలు తీయడంలో ఆంతర్యమేంటి? ఆర్టీసీని మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారా? లేదంటే జోన్లుగా విభజించబోతున్నారా? ప్రైవే�
ప్రగతి భవన్లో ఆర్టీసీపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్ సహా పలువురు ఆర్టీసీ ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. కార్మికుల