Home » Telangana
మోడీ చరిష్మా వర్కవుట్ అవుతుందా... అమిత్ షా మాయాజాలం పనిచేస్తుందా... అగ్రనేతల ప్రచారం ఎంత వరకు ప్లస్ అవుతుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.
హైదరాబాద్లో TRS మరోసారి బహిరంగసభ నిర్వహించాలని యోచిస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు, అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీనితో రాష్ట్రంలో ఎన్నికల హీట్ నెలకొంది. ప్రధాన పార్టీల అధ్యక్షులు హైదరాబాద్లో బహిరంగసభలు నిర�
హైదరాబాద్: పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడి పోతున్నారు. తెలంగాణాని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని దీని ప్రభావం వలన సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయన�
ఓవైపు సమ్మర్.. హీట్ మరోవైపు ఎన్నికల హీట్.. సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ నాయకుల ప్రచారంను ఉదృతం చేశారు. సరిగ్గా 10రోజులు మాత్రమే ఎన్నికలకు ఉండడంతో ఢిల్లీలోని అగ్ర నాయకులు సైతం తెలంగాణకు వచ్చి ప్రచార వేగం పెంచేస్తున్నారు. తొలిదశ లోక్
హైదరాబాద్ : హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, అమీర్ పేట్, పంజాగుట్ట, రామంతపూర్, ఉప్పల్, నాచారం, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, కోఠి, నారాయణగూడ, బాగ�
TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివ�
అమ్మ బాబోయ్ ఎండలు అంటున్నారు ప్రజలు. బయటకు వెళితే సుర్రుమని వాత పెడుతానంటున్నాడు సూర్యుడు. ఓ వైపు ఎండలు..మరోవైపు ఉక్కపోతతో అప్పుడే ప్రజలు అల్లాడిపోతున్నారు. పగటి వేళ్లల్లో ఉష్ణోగ్రతలు అధికమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో 2.5 �
నిజామాబాద్లో లోక్సభ ఎన్నికలను ఏ పద్దతిలో నిర్వహించాలన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బ్యాలెట్ ద్వారా నిర్వహించాలా లేక ఈవీఎమ్లు ఉపయోగించాలా అన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పోలింగ్కు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో కేంద్ర ఎన�
హైదరాబాద్: స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ప్రకటించిన 8వేల 972 పోస్టుల్లో శుక్రవారం(మార్చి 29, 2019) 4వేల 136 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని TSPSC