Telangana

    తెలంగాణ లోక్ సభ ఎన్నికలు : ఏప్రిల్ 1న రాహుల్, మోడీ రాక

    March 28, 2019 / 02:29 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సెగ రాజేస్తోంది. 16 సీట్లే లక్ష్యంగా గులాబీ దళం ముందుకు పోతుంటే..ఉనికిని కాపాడుకోవడానికి కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. TRS అధినేత కొద్ది రోజుల్లో ఎన�

    ఐటీ గ్రిడ్ కేసు విచారణ : ఏప్రిల్ 22 కి వాయిదా

    March 27, 2019 / 04:31 PM IST

    హైదరాబాద్: ఐటీ గ్రిడ్ కేసులో ఇంప్లీడ్ పిటిషన్‌పై హైకోర్టులో   బుధవారం వాదనలు జరిగాయి. ఇంప్లీడ్ పిటిషన్‌లో ఉన్న నలుగురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ చీఫ్ ఎన్నికల అధికారి, ఆధార్ అథారిటీ అధికారులకు , ఆంధ్రప్రదేశ్‌ జనరల�

    విధుల్లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్ : ఈసీ రజత్ కుమార్ 

    March 27, 2019 / 12:35 PM IST

    ప్రిసైడింగ్ అధికారులుగా, సహాయ ప్రిసైడింగ్ అధికారులుగా, ఇతర పోలింగ్ అధికారులుగా, సూక్ష్మ పరిశీలకులుగా దాదాపు 1.8 లక్షలమందికి ఎన్నికల బాధ్యతలు అప్పచెబుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.

    జగన్ కూడా రెడీ.. కేసీఆర్‌ను ఢిల్లీకి పంపిద్దాం : కేటీఆర్

    March 27, 2019 / 08:17 AM IST

    తెలంగాణలో కాంగ్రెస్ గలిస్తే రాహుల్‌కు బీజేపీ గెలిస్తే మోడీకి లాభం అని, అదే టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తెలంగాణ గడ్డకు లాభం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ చెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 16 సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించ�

    Weather Report : సూర్యుడి భగభగలు 

    March 27, 2019 / 12:26 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో భానుడి భగభగలతో ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి 26వ తేదీ మంగళవారం పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం, నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం లక�

    ఆశా దీపాలు : 5 ఎంపీ స్ధానాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆశలు

    March 26, 2019 / 03:44 PM IST

    పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ కాంగ్రెస్ బిజీబిజీగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి భారాన్ని పక్కనబెట్టి బరిలోకి దిగింది కాంగ్రెస్. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుంటే.. ఎలాగైనా సత్తా చాటాలని సతమతమవుతోంది. 17 స్థానాల్లోనూ పోటీ చేస్తు

    కొత్త ఓటర్లకు ఉచితంగా గుర్తింపు కార్డుల పంపిణీ  

    March 26, 2019 / 05:04 AM IST

    హైదరాబాద్ : రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారికి ఉచితంగా ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది ఎన్నికల సంఘం. ఫిబ్రవరి 22 హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,95,780 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకున్నారు. వారందరికీ ఎపి�

    గెలుపెవరిది : ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు

    March 26, 2019 / 03:06 AM IST

    ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మంగళవారం(మార్చి 26, 2019) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణలో 2 ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గానికి.. ఏపీలో (కృష్ణా, గుంటూరు) ఒక ఉపాధ్యాయ, 2 పట్టభద్రుల నియోజకవర్గాలకు మార్చి 22న ఎన్నికలు జరిగాయి. రాత్ర�

    దిద్దుబాటు చర్యలు: స్టార్ క్యాంపెయినర్ గా హరీష్ కూ ఛాన్స్ 

    March 25, 2019 / 12:17 PM IST

    హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో  పాల్గోనే నాయకుల వెహికల్ పాసుల కోసం ఎన్నికల సంఘానికి ఇచ్చిన స్టార్ క్యాంపెయనర్ జాబితాలో హరీష్ రావుకు స్ధానం కల్పించకపోవటంతో తీవ్ర విమర్శలు వెల్�

    ఓ పనైపోయింది : నామినేషన్ల ప్రక్రియ ముగిసింది

    March 25, 2019 / 10:31 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓ అంకం ముగిసింది. ఏప్రిల్ 11వ తేదీ జరిగే మొదటి విడత పోలింగ్ కు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. పోటీ ఉండే అభ్యర్థులు ఎవరు అనేది తేలిపోయింది. కీలకం అయిన నామినేషన్ల దాఖలు ఘట్టాన్ని బలనిరూపణకు ఉపయోగించుకున్నారు కొంద�

10TV Telugu News