Home » Telangana
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి ఈసీ లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల సంఘం అధికారుల ఎదుట హాజరైన నిర్మాత రాకేష్ రెడ్డి.. తన వాదన వినిపించారు. ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా సినిమా ఉందంటూ వచ్చిన కంప్లయింట్లపై వివరణ ఇచ్చారు ప్రొడ్యూసర్. మార్చి 25వ తేద�
తెలంగాణ రాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లుగా మూడు పార్టీల నుంచి 62 మంది పేర్లకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అధికార తెరాస నుంచి 20 మంది జాబితాను ఆ పార్టీ ఎన్నికల సంఘానికి పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి�
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు.
తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �
లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే తొమ్మిదిమంది అభ్యర్థులతో ఆదివారం(మార్చి-24,2019)బీజేపీ మరో జాబితాను విడుదల చేసింది.చత్తీస్ ఘడ్ లో 6,మహారాష్ట్రలో 1,మేఘాలయ 1,తెలంగాణ 1 అభ్యర్థితో కూడిన జాబితాను రిలీజ్ చేసింది.ఈ జాబితాలో తెలంగాణలోని మెదక్ లోక్సభ అభ్యర్�
ఇద్దరూ కలిసే ఉంటారు. కానీ.. ఇద్దరికీ క్షణం కూడా పడదు. ఎక్కడున్నా ఎవరి గ్రూప్ వారిదే.. ఎవరి రాజకీయం వారిదే. ఒకరి ఆధిపత్యాన్ని భరించలేక ఇంకొకరు వెళ్లిపోతే.. అదే బాటపట్టారు మరో నేత. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిశారు. మరి ఇప్పుడైనా కలిసి పనిచేస్తారా.. లేక �
హైదరాబాద్: లోక్సభ ఎన్నికలను తెలంగాణ భారతీయ జనతాపార్టీ ఇజ్జత్ కీ సవాల్ అంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి లోక్సభ ఎన్నికలతో బదులు తీర్చుకుంటామంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు టార్గెట్ గా పెట్టుకుని పోటీ చేసి ఉన్న సిట�
తెలంగాణలో ఎన్నికల బరి నుంచి టీడీపీ తప్పుకుంది. లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు ఫైర్ అయ్యారు. ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ‘తెలంగాణా.. పాకిస్థానా?’ అంటూ తీవ్రవ్యాఖ్యలు పజవన్ చేశారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు జూబ్లీహిల్స్ �
హైదరాబాద్ : నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కేరళ నుంచి తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఆదివారం, సోమవారం రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి వానలు