Home » Tension
బీఆర్కే భవనంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వైరస్ లక్షణాలున్న ఉద్యోగులు పరీక్షలు చేసుకోగా అందులో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నారు సినిమా వర్గాలు.
విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 33 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మరిన్ని రిపోర్టులు రావాల్సివుందని అధికారులు తెలిపారు.
తిరుపతిలో ఫ్లెక్సీల కలకలం రేపింది. మూడు రాజధానులే కావాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన, టీడీపీ నేతలు చించివేశారు. అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అభ్యర్ధి నామినేషన్ల పేపర్లను కొంతమందివ్యక్తులు లాక్కుపోవటంతో ఉద్రిక్తత నెలకొంది.
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అట్లూరు మండలం ఎస్.వెంకటాపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఓటేసేందుకు వెళ్లిన స్థానికేతరులను స్థానికులు అడ్డుకున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నామినేషన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు తరలివచ్చారు.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ టెన్షన్ పెరుగుతోంది. నగరంలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు ఎక్కువగా ఉండటంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఉన్నతాధికారులు అన్ని పీఎస్లకు అలర్ట్ మెసేజ్లు పంపారు.
హైదరాబాద్లోని సైదాబాద్లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో దారుణంగా హత్యాచారానికి గురైన చిన్నారి మృతదేహాన్ని ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నా.. ఆ ఒక్క నియోజక వర్గంలో మాత్రం వైరస్ విజృంభిస్తోది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగతూ .. జనాలను టెన్షన్ పెడుతోంది.