Home » terror attack
పాకిస్తాన్లో మరోసారి టెర్రరిస్టులు రక్తపాతం సృష్టించారు. ఖైబర్ పంక్తువా ప్రావిన్స్లో ఉగ్రవాదులు దాడులు జరపగా పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కెప్టెన్ స్థాయి అధికారితో పాటు మరో 11 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు చనిపోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన �
Indian Army Lt. Nitika Kaul: ఇండియన్ ఆర్మీ. ఈ మాట వింటేనే ప్రతీ భారతీయుడు రోమాలు నిక్కబొడుకుంటాయి. ఇండియన్ ఆర్మీ పౌరుషానికి..తెగువకు, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం. దేశ సేవలో ఎంతోమంది అమరులవుతున్నారు. కానీ..వారి కుటుంబాలు మాత్రం ఏదో సాధారణ పౌరుల్లా ఏమాత్రం �
UP on high alert amid growing anti-France protests ముహమ్మద్ ప్రవక్త కార్జూన్ పై ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలపై ముస్లిం దేశాల్లో నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ విధించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడి వ్యాఖ్యలపై యూపీలో
Terror Attack In Vienna ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సోమవారం రాత్రి పలువురు ఆగంతకులు జరిపిన కాల్పుల్లో మొత్తం ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. గాయపడినవారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు కాల్చేసినట్లు వియన్
3 killed in attack at a church in Nice, ‘terror attack’ suspected ఫ్రాన్స్లోని నీస్ సిటీలో నాట్రేడేమ్ చర్చి సమీపంలో గురువారం(అక్టోబర్-29,2020)కత్తితో ఓ దుండగుడు జరిపిన దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కత్తితో ఆగంతకుడు ఓ మహిళ తలను దారుణంగా నరికేశాడని అధికారులు తెలిపారు. “అ�
భారత్పై డ్రాగన్ కొత్త కుట్రలు చేస్తోంది. పాకిస్తాన్త తరహాలోనే భారత్పైకి ఉగ్రవాదులను ఎగదోస్తోంది చైనా . కశ్మీర్లో ఉగ్రవాదులకు పాకిస్తాన్ మద్దతు ఇచ్చినట్లుగానే.. ఈశాన్య భారతంలో స్థానిక తీవ్రవాదులకు అండగా ఉంటూ భారత్పైకి ఉసిగొల్పుతోంది.
ట్రంప్ టూర్పై ఉగ్ర దళాలు కన్నేశాయా..? భారీగా విధ్వంసం సృష్టించడానికి కుట్ర పన్నాయా..? ఔనంటూ.. సమాధానంగా హెచ్చరికలు జారీ చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ.
భారత్లో ప్రతి ఒక్కరి గుండ మండించిన రోజు.. జమ్ము-కశ్మీర్లోని పుల్వామాలో 40 మంది సైనికులు వీరమరణం పొందిన రోజు.. పక్కా వ్యూహాలతో పాకిస్తాన్ ఉగ్రవాదులు పన్నిన కుట్రలో మన సైనికులను కోల్పోయిన రోజు.. 2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిలో �
రిపబ్లిక్ డే సమీపిస్తున్న సమయంలో శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు గురువారం(జనవరి-16,2020) శ్రీనగర్ పోలీసులు తెలిపారు. జనవరి 26న శ్రీనగర్లో దాడికి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కుట్ర పన్నారు. కుట్రలో భాగస్వాములైన ఐదుగురు అనుమాని�
ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని