terror attack

    మరోసారి దాడులు జరగొచ్చు: జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్

    March 8, 2019 / 10:57 AM IST

    శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. పుల్వామా ఉగ్రదాడి తరహాలో జమ్ము కశ్మీర్‌లో మరోసారి దాడులకు పాల్పడేందుకు జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలు  ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మరో 3-4 రోజుల్ల

    ఎటకారం ఎక్కువైంది : ఈసారి యుద్ధ విమానానికి కట్టి పంపిస్తాం

    March 6, 2019 / 07:49 AM IST

    సర్జికల్ దాడులు ఎలా చేశారు.. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారు.. అసలు దాడులు చేశారా లేదా.. చేస్తే చనిపోయిన ఉగ్రవాదుల లెక్క ఎందుకు చెప్పటం లేదు.. ఇలాంటి బోలెడు సందేహాలతో ప్రశ్నల వర్షం కురిపించే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు కేంద్ర మంత్రి వీక�

    ఎన్నికల వరకు ఇంతే : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రెడ్ అలర్ట్

    March 5, 2019 / 11:32 AM IST

    2019 సార్వత్రిక ఎన్నికలు ముగిసేంతవరకు దేశంలో ఇతర ప్రధాన విమానాశ్రయాలతో కలిసి హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమయం(RGIA)లో రెడ్ అలర్ట్ కొనసాగనుంది. బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ విమానాశ్రయంలో ఇటీవల విమానాన్ని హైజాక్ చేసే ప్రయత్నం జ

    పుల్వామా ఉగ్రదాడి కాదు.. యాక్సిడెంట్

    March 5, 2019 / 08:36 AM IST

    పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి

    పుల్వామా అమరుల కోసం : సచిన్ ‘పుష్-అప్స్’

    February 25, 2019 / 02:10 AM IST

    పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తోంది. వారికి సాయం చేసేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. ఇందులో సామాన్యుడి నుండి రాజకీయ, సినీ, క్రీడా, ఇతర రంగాలకు చెందిన వారున్నారు. తమవంతు సహకారం �

    గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు : కాశ్మీర్ వస్తువులను నిషేధించాలి

    February 20, 2019 / 08:23 AM IST

    ఢిల్లీ :కాశ్మీర్ పై మేఘాలయ గవర్నర్ తథాగథరాయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామాలో వీర మరణం పొందిన జవాన్లను స్మరించుకొని కాశ్మీరీ వస్తువులను నిషేధించాలని కోరారు. కాశ్మీరీలు తయారు చేసే వస్తువులను వాడొద్దని ట్విట్టర్ లో కామెంట్ చేశారు. అం

    ఇమ్రాన్ వ్యాఖ్యలు..పచ్చి అబద్దాలు

    February 19, 2019 / 02:03 PM IST

     పుల్వామా ఉగ్రదాడితో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ..తమదే అత�

    మన జవాన్లు కొదమ సింహాలు: అమరులకు పెళ్లిజంట నివాళి 

    February 18, 2019 / 05:33 AM IST

    వడోదర : పుల్వామా దాడిపై దేశ వ్యాప్తంగా అమర జవానులకు ఘన నివాళులర్పిస్తున్నారు. మన సైనికులను కొదమ సింహాలతో పోలుస్తు..జవాన్లకు నివాళిలర్పించింది ఓ జంట ‘‘ఎవరు చెప్పారు దేశంలో 1,427 సింహాలు మాత్రమే ఉన్నాయని? దేశాన్ని రక్షించేందుకు సరిహద్దులో  లక్

    తగిన శాస్తి : పాక్‌ ఆర్మీపై ఉగ్రదాడి, 9మంది సైనికులు మృతి

    February 18, 2019 / 02:33 AM IST

    పాకిస్తాన్ : ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్‌కు తగిన శాస్తి జరిగింది. వాళ్లు పెంచి పోషిస్తున్న పాములు వాళ్లనే కాటేశాయి. 2019, ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం బలూచిస్థాన్

    పుల్వామా దాడి ఎఫెక్ట్ : పాక్ పర్యటన రద్దు చేసుకున్న చౌతాలా

    February 16, 2019 / 01:07 PM IST

    చండీఘడ్: పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి ఘటన కారణంగా తన 3 రోజుల పాక్ పర్యటనను రద్దు చేసుకున్నారు ఇండియన్ నేషనల్  లోక్ దళ్ (INLD) నేత అభయ్ సింగ్ చౌతాలా. ఆయన  పాకిస్తాన్ లోని లాహోర్ లో తమ ఫ్యామిలీ  ఫ్రెండ్ ఇంట్లో వివాహ�

10TV Telugu News