terror attack

    జై జవాన్‌.. అమర జవాన్‌ : దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు

    February 16, 2019 / 01:29 AM IST

    పుల్వామా ఉగ్రవాద దాడిలో వీర మరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల త్యాగాలను యావత్‌ భారతావని స్మరించుకుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరు ఉగ్రదాడిని ముక్తకంఠంతో ఖండించారు. జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని దేశవ్యాప్తంగా ప్రార్థించారు. జ�

    ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం 

    February 15, 2019 / 10:06 AM IST

    జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్

    అంతుచూడండి :భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛ

    February 15, 2019 / 06:08 AM IST

    పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మన భధ్రతా బలగాలకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు హైలెవల్ మీటింగ్ తర్వాత మోడీ అన్నారు. మన సైనికుల ధైర్యసాహసాలపై పూర్తి నమ్మకముందని తెలిపారు. ఉగ్రదాడి వెనకు ఉన్నవారిని వదిలిపె�

    కాశ్మీర్ లోయలో రక్తచరిత్ర : 20 ఏళ్లుగా ఉగ్ర దాడులు

    February 15, 2019 / 02:21 AM IST

    భారత్‌పై విద్వేషంతో ఉగ్రవాదులు దేశంలో నిత్యం దాడులకు తెగబడుతూనే ఉన్నారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి విడగొట్టి పాక్‌లో కలిపివేయాలనే ఓ కుట్రతో ప్రతిరోజూ ఏదో ఒకచోట దాడులు చేస్తూనే ఉన్నారు. ఉగ్రదాడులను మన జవాన్లు సమర్ధంగా తిప్పికొడుతూనే ఉన్నప్

    ప్రతీకారం తీర్చుకోవాల్సిందే : ఉగ్రదాడిపై రగిలిపోతున్న దేశ ప్రజలు

    February 14, 2019 / 05:24 PM IST

    జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భారీ ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదులు జరిపిన కారు బాంబు దాడిలో 42మంది CRPF జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన

    హోటల్‌పై ఆత్మాహుతి దాడి : 15మంది మృతి

    January 16, 2019 / 03:30 AM IST

    నైరోబి : కెన్యా రాజధాని నైరోబీలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా విదేశీయులే ఉన్నారు. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌లో  ‘డస్టిట్

10TV Telugu News