Home » Terrorist Attack
జమ్మూకాశ్మీర్లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది.
జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు శుక్రవారం ఉదయం ప్రకటించిన జమ్మూకాశ్మీర్ పోలీసులు, ముందుగా వారి మూలలను గుర్తించేలేకపోయారు.
బంగ్లాదేశ్లో ఉగ్రవాద సంస్థ జరిపిన దాడిలో హత్యకు గురైన ఓ వ్యక్తి విషయంలో అమెరికా భారీ రివార్డు ప్రకటించింది. ఆ హత్య దోషుల్ని పట్టిస్తే రూ.37 కోట్లు బహుమతి ప్రకటించింది.
చంటిపిల్లలను అమెరికా సైనికులు, ఇతర సైనికులు కంటికి రెప్పలా చూసుకున్నారు. అందులో మహిళా సైనికురాలు సార్జెంట్ నికోల్ ఎల్ గీ ఒకరు. ఈమె కూడా చంటి పిల్లలను ఎత్తుకుని..తల్లిలా లాలించింది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకు ముందు జశ్వంత్రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముంద�
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్ లో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు బృందాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు.
Terrorist attack caught:కాశ్మీర్లో ఉగ్రవాద దాడి కెమెరాలో చిక్కింది. శ్రీనగర్ నగరంలోని బాగట్ బార్జుల్లా ప్రాంతంలో జరిగిన ఈ ఉగ్రదాడిలో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. పాకిస్తాన్ టెర్రర్ గ్రూప్ లష్కర్ ఏ తోయిబా ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహిస్తోంది. గత 48 గంటల్లో శ�
సైనిక స్థావరాలపై జిహాదీలు చేసిన ఉగ్రదాడిలో 53మంది సైనికులు మృతి చెందినట్లు సమాచారం. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రదాడి జరిగింది. ఓ మిలిటరీ పోస్టుపై జరిగిన దాడిలో సుమారు 53 మంది సైనికులు మృతి చెందారు. మాలిలోని మేనక ప్రాంతంలో ఉన్న ఒక ఔట్ పోస్ట్న�
పశ్చిమ ఆఫిక్రా దేశంలోని బుర్కినా ఫాసోలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. మతం పేరుతో నరమేధం సృష్టించారు. 15మంది పౌరులను ఊచకోత కోశారు. జిహాదీ పేరుతో ఓ గ్రామంపై