Home » Terrorist Attack
బమాకో : మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సెంట్రల్ మాలిలోని దియౌరాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 17 ఆదివారం కార్లు, బైకులపై వచ్చిన ఉగ�
జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్లోన�
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి లావాదేవీలు జరుగబోవని
జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.
చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో చండీగఢ్కు చెందిన అనిల్కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. �
ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయిన ఘటనపై యావత్ భారతదేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్టుల
జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్
హైదరాబాద్: జమ్మూకాశ్మీర్, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�
ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాది దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని..అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను దోషిగా నిలబెతామని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. అమర జవాన్లకు నివాళుల�
మాస్కో : జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్ర