Terrorist Attack

    మాలిలో ఉగ్రవాదుల ఘాతుకం: 21 మంది సైనికులు మృతి

    March 18, 2019 / 05:04 AM IST

    బమాకో : మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. సెంట్రల్‌ మాలిలోని దియౌరాలోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రదాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 21 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 17 ఆదివారం కార్లు, బైకులపై వచ్చిన ఉగ�

    బీ అలర్ట్ : మరో దాడి జరగొచ్చంటూ నిఘా వర్గాల వార్నింగ్

    February 21, 2019 / 07:27 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడి దేశాన్ని వణికించేసింది. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో నిఘా వర్గాలు మరో వార్నింగ్ ఇచ్చాయి. పుల్వామాను మించిన భారీ దాడికి జైషే మహ్మద్ ప్లాన్ వేసిందని.. ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌లోన�

    అమర జవాన్లకు నివాళి : దేశవ్యాప్తంగా వ్యాపారుల బంద్

    February 18, 2019 / 04:12 AM IST

    ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా వ్యాపార వర్గాలు సోమవారం (ఫిబ్రవరి 18)న బంద్ పాటిస్తున్నాయి.  దీంతో  దేశవ్యాప్తంగా సోమవారం అన్ని వ్యాపారాలను మూసివేస్తామని..ఎటువంటి  లావాదేవీలు జరుగబోవని

    పుల్వామా ఎటాక్ : ఆనంద్ మహేంద్రా పోస్ట్ వైరల్

    February 16, 2019 / 10:24 AM IST

    జమ్ము కశ్మీర్ పుల్వామాలో మానవబాంబు దాడి ఘటనపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.

    ఉగ్రదాడి  : అమర జవానులకు ఆటోవాలా నివాళి : ఫ్రీ సర్వీస్ 

    February 16, 2019 / 05:20 AM IST

    చండీగఢ్: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిపై దేశంలోని ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతోమంది  అమర జవానులకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో  చండీగఢ్‌కు చెందిన అనిల్‌కుమార్ అనే ఓ ఆటోవాలా తన ఆటోపై ఓ పోస్టర్ అతికించాడు. �

    టెర్రరిస్ట్ ఎటాక్ : సానియా మీర్జా పోస్టులపై ఫైర్ 

    February 16, 2019 / 03:33 AM IST

    ఢిల్లీ :  జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయిన ఘటనపై యావత్ భారతదేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్టుల

    ఉగ్రదాడి : కన్నబిడ్డను కళ్లారా చూడకుండానే జవాన్ మరణం 

    February 15, 2019 / 10:06 AM IST

    జమ్ము కశ్మీర్ : ఉగ్రదాడిలో అసువులు బాసిన వీర జవానుల కుటుంబాలు కన్నీటి సంద్రాలుగా మారిపోయాయి. ఉగ్రదాడి ఘటన అనంతరం యావత్ భారత దేశంతో పాటు ఈ ఘోరకలిని ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. దాడి ఘటనపై తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడిలో మొత్

    జవాన్లకు సంతాపం : ఉగ్రవాదుల దాడిని ఖండించిన జగన్ 

    February 15, 2019 / 07:04 AM IST

    హైదరాబాద్: జమ్మూకాశ్మీర్‌, పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిని వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపందల చర్యగా ఆయన అభివర్ణించారు. మరణించిన జవాన్లకు సంతాపం ప్రకట�

    ప్రధాని హెచ్చరికలు : ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం..

    February 15, 2019 / 06:40 AM IST

    ఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాది దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని..అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను దోషిగా నిలబెతామని  ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. పుల్వామా ఉగ్రదాడిలో మరణించిన అమర జవాన్లకు అండగా ఉంటామన్నారు. అమర జవాన్లకు నివాళుల�

    ఉగ్రదాడిని ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్: భారత్ అండగా ఉంటాం

    February 15, 2019 / 05:41 AM IST

    మాస్కో : జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై గురువారం (ఫిబ్రవరి 14)న జరిగిన ఆత్మాహుతి దాడిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్ర

10TV Telugu News